శంకర్‌పల్లిలో బలపడిన బీఆర్‌ఎస్ – గులాబీ గూటికి కీలక నేతల చేరిక

శంకర్‌పల్లి పట్టణ రాజకీయాల్లో బీఆర్‌ఎస్ పార్టీ మరింత బలపడుతోంది. నేడు మాజీ మంత్రి వర్యులు, మహేశ్వరం ఎమ్మెల్యే శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి, రాజేంద్రనగర్ ఇంచార్జ్ కార్తీక్ రెడ్డి సమక్షంలో శంకర్‌పల్లి మున్సిపాలిటీకి చెందిన పలువురు ముఖ్య నాయకులు అధికారికంగా బీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. ఈ చేరికలతో శంకర్‌పల్లి...