దేశం కోసం జీవించడమే నిజమైన సేవ : నరేష్ కుమార్ పిలుపు
జ్ఞాన తెలంగాణ, శంకర్ పల్లి:దేశం కోసం ప్రాణాలను అర్పించిన భారత సైనికుల త్యాగాలను ప్రతి భారతీయుడు ప్రతిరోజూ స్మరించుకోవాలని, అలాగే సమాజం–దేశం కోసం సేవా భావంతో పనిచేయాలని శంకర్పల్లి సేవా ఫౌండేషన్ అధ్యక్షుడు ఆర్. నరేష్ కుమార్ పిలుపునిచ్చారు.ఆర్మీ డే సందర్భంగా గురువారం శంకర్పల్లి సేవా ఫౌండేషన్...
