Daily Archive: December 20, 2025
మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ-2005 చట్టాన్ని రద్దుచేసి దాని స్థానంలో కేంద్ర బీజేపీ ప్రభుత్వం ”వికసిత్ భారత్”- ”గ్యారెంటీ ఫర్ రోజ్ గార్ అండ్ అజివితా మిషన్ (గ్రామీణ)” (VB- G RAM G) చట్టాన్ని తీసుకుని రావడానికి లోక్సభలో బిల్లును ఆమోదింప జేసుకుంది. వికసిత్...
రాష్ట్రాలపై భారీ భారం – ఒక విశ్లేషణ మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎమ్జీఎన్ఆర్ఈజీఎస్) 2005లో ప్రవేశపెట్టబడిన ఈ పథకం, గ్రామీణ ప్రాంతాల్లో పేదలకు కనీస 100 రోజుల ఉపాధి హామీ ఇచ్చి, దేశవ్యాప్తంగా లక్షలాది మంది జీవనాధారాన్ని మెరుగుపరిచింది. ఇది డిమాండ్-డ్రివెన్ పథకంగా,...
బహుజన చైతన్యానికి శాశ్వత దీపం ✍️ అరియ నాగసేన బోధిM.A., M.Phil., TPT., LL.Bసద్ధమ్మ ప్రబోధకులు డిసెంబర్ – బహుజనులకు విషాద మాసం భారతదేశ బహుజన చరిత్రలో డిసెంబర్ మాసం ఒక ప్రత్యేకమైన విషాద ఛాయను కలిగిన కాలంగా నిలిచిపోయింది. డిసెంబర్ 6న భారత రాజ్యాంగ నిర్మాత,...
డా. బి.ఆర్. అంబేడ్కర్ జీవితాన్ని తీర్చిదిద్దిన మౌన విప్లవం అరియ నాగసేన బోధిM.A., M.Phil., TPT., LL.Bసద్ధమ్మ ప్రబోధకులు మాతృవర్థంతి సందర్భంగా ఒక చారిత్రక స్మరణ నేడు సౌశీల్యవతి భీమాబాయి వర్థంతి. భారతదేశ చరిత్రలో ఆమె పేరు పెద్దగా వినిపించకపోయినా, ఈ దేశ భవిష్యత్తును మలిచిన మహానీయుడి...
జ్ఞానతెలంగాణ, ఝరాసంగం డిసెంబర్ 20 :ఝరసంగం మండల కేంద్రంలో రజక సంఘం ఆధ్వర్యంలో స్వచ్ భారత్ పితామహుడు, సంఘ సంస్కర్త సంత్ గాడ్గే బాబా 69 వ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఇట్టి కార్యక్రమంలో రజక సంఘం నాయకులు మాట్లాడుతూ...
జ్ఞానతెలంగాణ ఝరాసంగం డిసెంబర్ 20ఝరాసంగం మండలం తుమ్మనపల్లి గ్రామపంచాయతీకి ఇటీవల నిర్వహించిన స్థానిక సంస్థల ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డ్ మెంబర్గా విజయం సాధించిన నేపథ్యంలో శనివారం జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్ రావు గారి క్యాంపు కార్యాలయంలో ఘనంగా సన్మాన కార్యక్రమం...
జ్ఞానతెలంగాణ,మొయినాబాద్ :జ్ఞాన తెలంగాణ, రంగారెడ్డి జిల్లా :మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంలో మహాత్మా గాంధీ పేరు తొలగించిన చర్యను తీవ్రంగా ఖండిస్తూ, ఏఐసీసీ పిలుపుమేరకు రేపు (ఆదివారం) ఉదయం 10:30 గంటలకు రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం అజీజ్ నగర్ గ్రామంలో ఉన్న మహాత్మా...
Ameenpur,December 20 (Gnanatelangana) : Patancheru MLA Gudem Mahipal Reddy said that equal priority is being given to development and welfare in public administration. On Saturday, he laid the foundation stone for the construction of...
Ameenpur,December 20(Gnanatelangana) : A science fair was grandly organized on Saturday at Sai High School in Beeramguda, under the Aminpur GHMC limits. Students from various classes enthusiastically participated in this science exhibition and showcased...
జ్ఞానతెలంగాణ,న్యూఢిల్లీ ప్రతినిధి : బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు ఆరోగ్య పరిస్థితిపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రత్యేకంగా ఆరా తీశారు. శుక్రవారం భారత పార్లమెంట్లోని ప్రధాని కార్యాలయంలో బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యులతో జరిగిన భేటీ సందర్భంగా మోదీ ఈ అంశాన్ని స్వయంగా ప్రస్తావించడం రాజకీయ...