Monthly Archive: October 2025
రామచంద్రాపురం,అక్టోబర్ 24 (జ్ఞాన తెలంగాణ): రామచంద్రపురం డివిజన్లోని కాకతీయ నగర్లో డిజిటల్ మహిళా సంఘం ఆధ్వర్యంలో సమృద్ధి డిజిటల్ మార్కెటింగ్ కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది.భారతి నగర్ కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి, సంఘ సభ్యులతో పరస్పరంగా చర్చించారు. ఈ సందర్భంగా..ఆమె మాట్లాడుతూ,మహిళా సాధికారతే...
కట్టంగూర్, అక్టోబర్ 24 : మండలంలో గురు, శుక్రవారాల్లో కురిసిన అకాల వర్షానికి కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిచి ముద్దయ్యాయి. మునుకుంట్ల, కల్మెర, నారెగూడెం, పరడ, అయిటిపాముల, ఈదులూరు కురుమర్తి బొల్లెపల్లి గ్రామాల్లోని ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం కుప్పలు వర్షానికి తడిచిపోయాయి. కల్మెర గ్రామంలోని పీఏసీఎస్...
జ్ఞానతెలంగాణ,వరంగల్:వరంగల్ ఉర్సు కరీమాబాద్ దర్గా ప్రాంతం ఆటో స్టాండ్ వద్ద మహాత్మ జ్యోతిబాపూలే విగ్రహం ధ్వంసం చేసిన వారిని చట్టప్రకారం కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ ప్రతీక ప్రకటనలో సైంటిఫిక్ స్టూడెంట్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు వేదాంత్ మౌర్య మాట్లాడుతూ పూలే అంటే ఒక వ్యక్తి కాదని...
జ్ఞానతెలంగాణ,భూపాలపల్లి : భూపాలపల్లిలో ఓ పాఠశాలలో ఇద్దరు ఉపాధ్యాయులు విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని తల్లిదండ్రుల ఫిర్యాదుపై గురువారం జై భజరంగ్దళ్ జిల్లా ఇన్చార్జి శ్యామ్ తమ కార్యకర్తలతో పాఠశాలకు వెళ్లి ఉపాధ్యాయులను చితక్కొట్టారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. విద్యార్థినుల ఫిర్యాదుతో ఇద్దరు ఉపాధ్యాయులపై...
జూబ్లిహిల్స్,హైదరాబాద్: జూబ్లిహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నికల సందర్భంగా, ఈరోజు బిఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డా.ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు,బోరబండ డివిజన్ లోని, సైట్ 3 బస్తీల్లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు.ఇది రౌడీలకు మరియు మహిళలకు మధ్య జరుగుతున్న పోరాటం ఇందులో మహిళలే గెలవాలి.పోలీసులు రౌడీలు కలిసి...
హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం వంగర పీవీ రంగారావు గురుకుల పాఠశాలలో విద్యార్థిని ఆత్మహత్య డార్మెంటరీ రూములో ఉరివేసుకొని ఆత్మహత్య,వనం శ్రీ వర్షిని పదో తరగతి విద్యార్థిని.మృతురాలు కరీంనగర్ జిల్లా హుజురాబాద్ మండలం రాంపూర్ గ్రామం.
జ్ఞాన తెలంగాణ,అక్టోబర్ 23 గొల్లపల్లి : జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం బొంకూర్ గ్రామంలో గురువారం రోజున నూజివీడు సిడ్స్ వారి పుష్కల్ దొడ్డురకం వరి క్షేత్ర ప్రదర్శన నిర్వహించారు. ఇందులో భాగంగా గ్రామంలోని స్థానిక రైతు మాదాసు నారాయణ వరి క్షేత్రానికి విచ్చేసిన రైతులతో నూజివీడు...
జ్ఞానతెలంగాణ,హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు మార్చి-2026 కు సంబంధించిన పరీక్ష ఫీజు చెల్లింపు గడువు ప్రభుత్వం షెడ్యూల్ గురువారం విడుదల చేసింది.పరీక్షలకు హాజరయ్యే రెగ్యులర్ విద్యార్థులు, అలాగే ఇదివరకు ఫెయిల్ అయిన అభ్యర్థులందరూ దరఖాస్తు చేసుకోవడానికి ఈ గడువులను ప్రకటించారు. లేట్ ఫీజు...
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో గురువారం సావాతిగూడ గ్రామానికి చెందిన సీడాం మార్కు బాయి అనే గిరిజన మహిళ తీవ్ర పురిటి నొప్పులతో బాధపడుతుండగా, గ్రామానికి సరైన రోడ్డు లేకపోవడంతో 108 అంబులెన్స్ వెళ్ళలేకపోయింది. కుటుంబ సభ్యులు ఆమెను మూడు కిలోమీటర్లు నడిపించుకుంటూ అంబులెన్స్ వద్దకు తీసుకెళ్తుండగా,...
వాహనదారులకు NHAI అదిరిపోయే ఆఫర్ ఇచ్చింది. టోల్ ప్లాజాల్లోని శుభ్రంగాలేని టాయిలెట్లపై ఫిర్యా దు చేస్తే రూ.1,000 రివార్డ్ ఫాస్టాగ్ అకౌంట్లో వేస్తామని పేర్కొంది.ఇది OCT 31 వరకు అందుబాటులో ఉంటుంది.’రాజమార్గ్ యాత్ర’ యాప్లో టైమ్ స్టాంప్తో క్లీన్గాలేని టాయిలెట్స్ పిక్స్ అప్లోడ్ చేయాలి.అర్హత కలిగిన వారికి...