Daily Archive: October 18, 2025
జ్ఞానతెలంగాణ,శంకర్ పల్లి : శంకర్పల్లి మున్సిపల్ పరిధిలోని అయ్యప్పరెడ్డిగూడ ప్రాథమిక పాఠశాల లో దీపావళి పండగ సందర్భంగా చిన్నారులు (విద్యార్థులు) పాటాకులు కాల్చి సంబరాలు జరుపుకున్నారు.విద్యార్థుల కేరింతలతో పాఠశాల లో సందడి నెలకొన్నది.నోముల లక్ష్మణ్ గారు పాటాకులు పిల్లలకు ఉచితం గా ఇవ్వడం జరిగింది.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయురాలు...
గల్లి గల్లి లో లొల్లి పెట్టి కుట్రలను చేధించి రిజర్వేషన్లు సాధించుకుంటాం.. జనాభా ప్రాతిపదికన రాజకీయ అవకాశాలు తీసుకునే హక్కు మాకుంది అని, ఎవరెన్ని అడ్డంకులు సృష్టించిన బీసీ రిజర్వేషన్లను సాధించుకుంటామని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ కంటెస్టెడ్ క్యాండిడేట్ నీలం మధు ముదిరాజ్ అన్నారు.తెలంగాణలో బీసీ...
మెదక్ జిల్లా బీసీ సంఘం పిలుపుమేరకు మెదక్ జిల్లాలోని వాణిజ్య వ్యాపారవేత్తలు స్వచ్ఛందంగా బంద్ నిర్వహించారు మెదక్ జిల్లాలో బీసీలు బీసీ సంఘం తరఫున మెదక్ జిల్లా బందు సంపూర్ణ మద్దతు తెలిపిన అనుబంధ సంస్థలు నాయకులు కార్యకర్తలుతలపెట్టిన బీసీ బందుకు సంపూర్ణ మదర్ తెలిపిన కాంగ్రెస్...
తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తూ ఇటీవల జీవో విడుదల చేయడం జరిగింది ఆ జీవోను హైకోర్టు తాత్కాలికంగా నిలిపివేయడంతో రాష్ట్రవ్యాప్తంగా బీసీ సంఘాలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ తెలంగాణ బీసీ బంద్...
జ్ఞానతెలంగాణ,హైదరాబాద్ : హైదరాబాద్లో ని గచ్చిబౌలి ప్రాంతంలో ఒక విషాదకర సంఘటన చోటుచేసుకుంది. వికారాబాద్ జిల్లా యాలల ప్రాంతానికి చెందిన బోయిని పరమేశ్వర్ యొక్క 4 ఏళ్ల కుమారుడు నిఖిల్ తేజ్, అంగన్వాడీ కేంద్రంలో ఆటలో పాల్గొంటూ ఉన్నప్పుడు ప్రమాదవశాత్తూ సంపులో పడిపోయి, అప్పటికే ఊపిరాడక మృతి...
తెలంగాణ రాజకీయాల్లో మరోసారి వారసత్వ రాజకీయాల చర్చ మొదలైంది. కవిత తన వారసుడిని రాజకీయాల్లోకి తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారనే ప్రచారం బలంగా వినిపిస్తోంది. తాజాగా బీసీ బంద్ సందర్భంగా కవిత కొడుకు ఆదిత్య పాల్గొనడం రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చనీయాంశంగా మారింది.ఇటీవల బీఆర్ఎస్ నుంచి దూరంగా ఉంటూ...
తెలంగాణ వ్యాప్తంగా బీసీ బంద్ కొనసాగుతోందని బీఆర్ఎస్ మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ స్పష్టం చేశారు. బీసీ బంద్కు మద్దతు తెలుపుతూ బస్ భవన్కు బయలుదేరే ముందు తెలంగాణ భవన్ వద్ద మీడియాతో ఆయన మాట్లాడారు. బీసీ రిజర్వేషన్ల పేరుతో కాంగ్రెస్ పెద్ద డ్రామా ఆడుతోందని మండిపడ్డారు....
భారతదేశం త్వరలోనే మావోయిస్టు ఉగ్రవాదం నుంచి పూర్తి విముక్తి పొందుతుందని, ఇది తన వ్యక్తిగత గ్యారెంటీ అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ధీమా వ్యక్తం చేశారు. దేశంలో మావోయిస్టుల హింస ముగింపు దశకు చేరుకుందని ఆయన స్పష్టం చేశారు. న్యూఢిల్లీలో జరిగిన ఎన్డీటీవీ వరల్డ్ సమ్మిట్లో ప్రధాని...