Daily Archive: October 12, 2025

పసిపిల్లల ప్రాణాలు తీసిన పోలియో చుక్కలు

జ్ఞాన తెలంగాణ,నారాయణఖేడ్,ప్రతినిధి అక్టోబర్ 12 : కంగ్టి మండలంలో భీమ్రా గ్రామంలో ఈరోజు పోలియో చుక్కలు వేసిన 20 నిమిషాలకే మూడు నెలల చిన్నారి మృతి చెందడం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న గ్రామస్తులు పోలియో చుక్కలు వేసుకున్న బిడ్డలకు ఏం జరుగుతుందో అన్న అనుమానంతో హాస్పిటల్కు...

బీసీ రిజర్వేషన్ల చట్టాన్ని మోడీ ప్రభుత్వం వెంటనే ఆమోదించాలి

ఙ్ఞాన తెలంగాణ నర్సంపేట నియోజకవర్గ ప్రతినిధి,12 అక్టోబర్: స్థానిక సంస్థల ఎన్నికల్లో మరియు విద్యా ఉద్యోగ రంగాల్లో 42శాతం రిజర్వేషన్లు చట్టాన్ని ఆమోదించకుండా బీసీ వ్యతిరేక వైఖరితో మోడీ ప్రభుత్వం వ్యహరించడం వల్లనే రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్ల ప్రక్రియలో అనేక ఆటంకాలు కలుగుతున్నాయనీ బీసీ హక్కుల సాధన...

అనుమానస్పద స్థితిలో కొప్పు కుమార్ మృతి

జ్ఞాన తెలంగాణ, కేశంపేట్ ప్రతినిధి 12 :రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గం కేశంపేట్ మండల కేంద్రానికి చెందిన కుప్పు కుమార్ అనే దళిత యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఇంట్లోనే నీటి సంపులో అతను శవమై తేలడం గమనార్హం. వృత్తిరీత్యా కూలీనాలీ చేసుకొనే కుమార్...

పోలియోను నిర్మూలిద్దాం:చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య

జ్ఞానతెలంగాణ,శంకర్ పల్లి : ఈరోజు (12-10-2025) ఆదివారం నాడు చేవెళ్ల పట్టణంలో మరియు శంకర్ పల్లి పట్టణంలో వైద్య శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన పల్స్ పోలియో చుక్కల కార్యమానికి ముఖ్యఅతిథిగా హాజరై, చిన్నారులకు పల్స్ పోలియో చుక్కలు వేశారు చేవెళ్ల శాసనసభ్యులు కాలే యాదయ్యఈ సందర్భంగా ఎమ్మెల్యే...

రాజ్యాంగం పవిత్ర గ్రంథమెలా అవుతుంది?: మాజీ సీబీఐ చీఫ్

జ్ఞానతెలంగాణ,హైదరాబాద్: భారత రాజ్యాంగం పవిత్ర గ్రంథమేమీ కాదని కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) మాజీ డైరెక్టర్ ఎం. నాగేశ్వరరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒకవేళ అదే పవిత్ర గ్రంథమైతే, దానికి ఇప్పటివరకు 106 సార్లు సవరణలు ఎందుకు చేశారని ఆయన సూటిగా ప్రశ్నించారు. రామాయణం, భారతం, భగవద్గీత...

Translate »