Daily Archive: October 5, 2025

ఆర్ఎస్ఎస్ – బీజేపీ సంబంధం: ఒక విశ్లేషణాత్మక దృక్పథం

Image Source : news9 డాక్టర్.కోలాహలం రామ్ కిశోర్ రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) మరియు భారతీయ జనతా పార్టీ (బీజేపీ) మధ్య సంబంధం భారత రాజకీయ, సామాజిక దృశ్యంలో కీలకమైన అంశం. ఆర్ఎస్ఎస్, 1925లో కేశవ్ బలిరాం హెడ్గేవార్ చేత స్థాపించబడిన ఒక సాంస్కృతిక సంస్థగా...

బహుజన మేధావి ప్రొఫెసర్ కంచ ఐలయ్య షెఫర్డ్: సమానత్వం కోసం సాగిన జీవనయాత్ర

అరియ నాగసేన బోధిM.A., M.Phil., TPT., LL.B భారతీయ సమాజంలో కుల ఆధారిత అసమానతలను ధైర్యంగా ప్రశ్నించిన, బహుజన వర్గాల గౌరవం కోసం జీవితాంతం రచనలు చేసిన సామాజిక శాస్త్రవేత్త ప్రొఫెసర్ కంచ ఐలయ్య షెఫర్డ్ గారు నేటి భారత బహుజన ఉద్యమానికి ఒక ఆలోచనా దిక్సూచి....

బస్సు చార్జీల పెంపు దారుణం: రేవంత్ సర్కార్‌పై కేటీఆర్ ఫైర్

జ్ఞానతెలంగాణ,స్టేట్ బ్యూరో : జంట నగరాల్లో సిటీ బస్సు చార్జీలను పెంచాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఒక్కేసారి కనీస చార్జీని ఏకంగా 10 రూపాయలు పెంచడం దుర్మార్గమని, ఇది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసమర్థ పాలనకు నిదర్శనమని ఆయన...

చలాన్లపై చెల్లిపు కు 45 రోజులే ?

చలాన్లపై చెల్లిపు కు 45 రోజులే ? వాహనదారులు ట్రాఫిక్‌ నిబంధనల విషయంలో నిర్లక్ష్యంవహిస్తే ఇకపై తగిన మూల్యం చెల్లించక తప్పదు. చలాన్‌ పడితే.. పోలీసులు ఆపినప్పుడు చూద్దాంలే అనుకుంటే కుదరదు. ఇక నుంచి 45 రోజుల్లోగా కట్టేయాలి లేదా మీ తప్పేమీ లేకుంటే అప్పీల్‌ చేసుకోవాలి....

ఓపెన్ లో SSC & ఇంటర్మీడియట్ అడ్మిషన్స్ కి రేపే చివరి అవకాశం

తెలంగాణ ఓపెన్ లో SSC & ఇంటర్మీడియట్ (TOSS)-2025-26 అడ్మిషన్ రేపే చివరి అవకాశం : 06-10-2025 కావాల్సినవి : SSC అయితే ఏ క్లాస్ అయినా బోనాఫైడ్ & ఇంటర్మీడియట్ అయితే SSC మెమో,క్యాస్ట్ (కులం ) సర్టిఫికెట్,ఆధార్ కార్డ్, ఫోటో, సంతకం, మెయిల్ ఐడి,ఫోన్...

ఆధునిక యుగంలో కంప్యూటర్ పరిజ్ఞానం ఎంతో అవసరం

జ్ఞాన తెలంగాణ, షాబాద్, అక్టోబర్ 5: షాబాద్ మండల కేంద్రంలోని యూనిక్యూ ఇన్ఫోటెక్ కంప్యూటర్ ఎడ్యుకేషన్ ఇన్‌స్టిట్యూట్ ఆధ్వర్యంలో శిక్షణ పూర్తి చేసిన విద్యార్థులకు ధృవపత్రాలు (సర్టిఫికెట్లు) శనివారం పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సంస్థ డైరెక్టర్‌ జానంపేట శివరాజ్‌ గౌడ్‌ మాట్లాడుతూ… గత...

మహాప్రాణ్ జోగేంద్ర నాధ్ మండల్ 57వ వర్థంతి

మహాప్రాణ్ జోగేంద్ర నాధ్ మండల్ – బాబాసాహెబ్ అంబేడ్కర్ వెనుక నిలిచిన మహా యోధుడు. భారత రాజ్యాంగ రూపకల్పనలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ కీలక పాత్ర పోషించగలిగేలా చేసిన మహానుభావుల్లో అగ్రగణ్యుడు మహాప్రాణ్ జోగేంద్ర నాధ్ మండల్. ఆయన లేకపోతే బహుశా అంబేడ్కర్ గారు రాజ్యాంగ సభకు...

Translate »