Daily Archive: October 2, 2025

త్రిశూల్ పహాడ్‌పై అమ్మవారిని దర్శించిన BRS జనరల్ సెక్రెటరీ ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్

జ్ఞానతెలంగాణ,కాగజ్‌నగర్ : విజయదశమి సందర్భంగా కాగజ్‌నగర్‌లోని త్రిశూల్ పహాడ్‌పై ఉన్న అమ్మవారి ఆలయాన్ని BRS జనరల్ సెక్రెటరీ డాక్టర్ ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ దర్శించారు.డాక్టర్ ప్రవీణ్ కుమార్ పూజలు చేసి, సిర్పూర్-కాగజ్‌నగర్ ప్రజల సుఖశాంతుల కోసం ప్రార్థించారు. “అమ్మవారి కృపతో ప్రజలు విజయం సాధించాలని” కోరుకున్నారు. BRS...

డా. చిటికెన కిరణ్ కుమార్ కురాజన్న సిరిసిల్ల జిల్లా సాహితీ సమితి సన్మానం

డా. చిటికెన కిరణ్ కుమార్ ను రాజన్న సిరిసిల్ల జిల్లా సాహితీ సమితి గురువారం సిరిసిల్లలో సన్మానించారు.సాహిత్యంలో కథా, కవిత, విమర్శలలో తనదైన ముద్ర వేసిన ఇంటర్నేషనల్ బెనెవోలెంట్ రీసర్చ్ ఫోరం సభ్యుడు, ఓ తండ్రి తీర్పు లఘు చిత్ర కథకులు, ప్రముఖ సాహితీవేత్త డాక్టర్ చిటికెన...

అశోక విజయదశమి శుభాకాంక్షలు…

✍️అరియ నాగసేన బోధిM.A.,M.Phil.,TPT.,LL.B మన భారతదేశంలో బౌద్ధ మతం సుమారు 2౦౦౦ సం౹౹లు విరాజిల్లింది.ఈ నేలపైనే పుట్టిన బౌద్ధ మతం ప్రపంచ వ్యాప్తంగా వ్యాపించింది.బౌద్ధ మతానికి జన్మభూమి మన దేశం.అలాంటి బౌద్ధ మతాన్ని స్థాపించిన భగవాన్ గౌతమ బుద్ధుడు యొక్క ధమ్మాన్ని వ్యాప్తి చేసిన సామ్రాట్ అశోకుడు...

విదేశీ వస్తువులపై ఆధారపడొద్దు..

జ్ఞానతెలంగాణ,స్టేట్ బ్యూరో : స్వదేశీ ఉత్పత్తులను ప్రోత్సహించడం, స్వావలంబన సాధించడం ద్వారానే దేశం ముందుకు సాగుతుందని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) చీఫ్ మోహన్ భగవత్ అన్నారు. అమెరికా వంటి దేశాలు భారత వస్తువులపై టారిఫ్‌లతో ఒత్తిడి పెంచుతున్న ప్రస్తుత తరుణంలో మన కాళ్లపై మనం నిలబడటమే...

Translate »