Monthly Archive: October 2025
హైదరాబాద్లోని రాజ్భవన్ దర్బార్ హాలులో ఈరోజు కాంగ్రెస్ సీనియర్ నేత, భారత మాజీ క్రికెట్ జట్టు కెప్టెన్ మహమ్మద్ అజారుద్దీన్ తెలంగాణ రాష్ట్ర మంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆయనతో అల్లా పేరు మీద ప్రమాణం చేయించారు. కార్యక్రమం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో...
జ్ఞాన తెలంగాణ, ఖమ్మం జిల్లా,మధిర ప్రతినిధి,అక్టోబర్ 31: ఖమ్మం జిల్లాలోని మధిర నియోజకవర్గ పరిధిలో చింతకాని మండలం పాతర్లపాడు గ్రామానికి చెందిన సిపిఎం రైతు సంఘం నేత, మాజీ సర్పంచ్ సామినేని రామారావు దారుణ హత్యకు గురయ్యాడు. శుక్రవారం తెల్లవారుజామున గుర్తు తెలియని వ్యక్తులు ఇంట్లోకి చొరబడి...
Gnana Telangana, Central Desk | October 31:On the occasion of Sardar Vallabhbhai Patel’s 150th birth anniversary, Rashtriya Ekta Diwas (National Unity Day) was celebrated grandly across the country. Prime Minister Narendra Modi paid rich...
Gnana Telangana : The National Democratic Alliance (NDA) will release a joint manifesto for the upcoming Bihar Assembly elections on Friday (October 31, 2025). All senior leaders of the alliance are expected to be present at...
జ్ఞానతెలంగాణ,సెంట్రల్ డెస్క్ అక్టోబర్ 31: సర్దార్ వల్లభ్భాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా జాతీయ ఐక్యతా దినోత్సవాన్ని (రాష్ట్రీయ ఏక్తా దివస్) ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ గుజరాత్లోని ఏక్తా నగర్లో నర్మదా నది ఒడ్డున ఉన్న ‘స్టాట్యూ ఆఫ్ యూనిటీ’...
జ్ఞాన తెలంగాణ,ఖమ్మం, అక్టోబర్ 31: ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గం చింతకాని మండలం పాతర్లపాడు గ్రామంలో శుక్రవారం ఉదయం సీపీఎం సీనియర్ నాయకుడు సామినేని రామారావు రాజకీయ హత్యకు గురయ్యాడు. ఈ ఘటనపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. భట్టి విక్రమార్క...
ఒకే జాతి ఆత్మస్వరూపం(సర్దార్ వల్లభాయ్ పటేల్, జననం: 1875 అక్టోబరు 31) చిటికెన కిరణ్ కుమార్ ఐ. బి. ఆర్. ఎఫ్ సభ్యులు భారతదేశం అనే పదం వినగానే మన కళ్లముందు మెరిసేది కేవలం ఒక దేశం కాదు — అది ఒక జీవంతమైన ఆత్మ. ఈ నేలపై...
జ్ఞాన తెలంగాణ,ఖమ్మం జిల్లా,అక్టోబర్ 31: ఖమ్మం జిల్లా చింతకాని మండలం పాతర్లపాడు గ్రామంలో సీపీఎం పార్టీ సీనియర్ నాయకుడు సామినేని రామారావు దారుణ హత్యకు గురయ్యాడు. పార్టీ కార్యక్రమాల నిమిత్తం గ్రామానికి వచ్చిన ఆయనపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసి హత్య చేశారు. ఈ సంఘటనతో...
జ్ఞాన తెలంగాణ, ఖమ్మం జిల్లా,ప్రతినిధి, అక్టోబర్ 29: ఖమ్మం జిల్లా ఖమ్మం రూరల్ మండలం డాక్య తండా నుండి మద్దివారిగూడెం పోయే మార్గం మధ్యలో చెరువు కలుగు పడడంతో మద్దివారిగూడెం కి దామద్దివారిగూడెం కి డాక్య తండా కు రాకపోకల నిలిచిపోయాయికే తండాకి రాకపోకల నిలిచిపోయాయి వల్ల...
జ్ఞానతెలంగాణ,కరీంనగర్,అక్టోబర్ 29 : కేంద్ర పథకాల అమల్లో అధికారులు నిర్లక్ష్యం ప్రదర్శిస్తే సహించబోమని కేంద్ర మంత్రి బండి సంజయ్ హెచ్చరించారు. జిల్లాలో జరిగిన “దిశ సమీక్ష” సమావేశంలో వివిధ శాఖల అధికారులపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. విద్య, వైద్యం, ఆర్ అండ్ బి, మున్సిపల్, పంచాయతీరాజ్,...