Monthly Archive: September 2025
రంగారెడ్డి జిల్లాలో వ్యక్తి దారుణ హత్య? రంగారెడ్డి జిల్లా:సెప్టెంబర్ 24 :రంగారెడ్డి జిల్లాలోని రాజేంద్రనగర్ లో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. వ్యవసాయ వర్సిటీ సమీపంలో బెంగుళూరు జాతీయ రహదారి సర్వీస్ రోడ్డులో మృతదేహం కనిపించడం తో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. గుర్తు తెలియని...
పాము కాటుతో గిరిజన మహిళ మృతి జ్ఞాన తెలంగాణ ములుగు ప్రతినిధి.సెప్టెంబర్ 24: నిద్రిస్తున్న గిరిజన మహిళపై కట్లపాము కాటేయడంతో ఆమె మృతి చెందిన ఘటన ములుగు జిల్లా నూగురు వెంకటాపురం మండలం తిప్పాపురం గ్రామపంచాయతీ పరిధిలోని కలిపాక గ్రామానికి చెందిన మోడెం లక్ష్మి( 55) అనే...
జ్ఞానతెలంగాణ,విజయవాడ:విజయవాడ కనకదుర్గమ్మ ఆశీర్వాదం తీసుకున్న గోపులారం మాజీ సర్పంచ్ పొడవు శ్రీనివాస్. అమ్మవారి సమక్షంలో వేద పండితుల ఆధ్వర్యంలో వేద ఆశీర్వచనం పొందిన సందర్భంగా వారు మాట్లాడుతూ అమ్మవారి దయా కటాక్షం అందరి పైన ఉండాలని,అష్టా ఐశ్వర్యాలతో ఆరోగ్యంగా అందరూ ఉండాలని ప్రార్థించినట్టు తెలిపారు.ప్రతీ ఒక్కరికి దైవ...
ఈరోజు రాష్ట్ర చీప్ విప్ “పట్నం మహేందర్ రెడ్డి” గారి జన్మదినం సందర్భంగా… హైదరాబాద్ బంజారాహిల్స్ లోని వారి నివాసంలో మర్యాద పూర్వకంగా కలిసి, జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన చేవెళ్ల శాసనసభ్యులు “కాలే యాదయ్య”
జ్ఞాన తెలంగాణ,ములుగు ప్రతినిధి,సెప్టెంబర్ 23 :రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ ఏ.రేవంత్ రెడ్డి, మేడారం శ్రీ సమ్మక్క సారలమ్మ ములుగు జిల్లా పర్యటన కు వచ్చిన సందర్భంగా అమ్మవార్లకు 68 కేజీలనిలువెత్తు బంగారం సమర్పించి, శ్రీ సమ్మక్క సారలమ్మ అమ్మవార్ల, పగిడిద రాజు గోవిందరాజుల దర్శనం చేసుకున్నారు,ముఖ్యమంత్రి వెంట...
డబల్ బెడ్ రూమ్ ఇండ్ల కేటాయింపు కొరకు దేశ ల వారీగా పోరాటాన్ని ఉదృతం చేస్తామని సిపిఎం డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల దగ్గర లబ్ధిదారులతో నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అనంతరం పార్టీ పట్టణ కార్యదర్శి కొమ్మనబోయిన యాకయ్య అధ్యక్షతన లబ్ధిదారులతో సమావేశం జరిగింది. ఈ...
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో ఖాళీగా ఉన్న స్థానాలను భర్తీ చేస్తూ ప్రభుత్వం కొత్తగా ముగ్గురు సభ్యులను నియమించింది. ఈ మేరకు జారీ చేసిన ఉత్తర్వుల్లో చంద్రకాంత్ రెడ్డి , విశ్వప్రసాద్ (IPS), ప్రొఫెసర్ L.B. లక్ష్మీకాంత్ రాథోడ్లను సభ్యులుగా నియమిస్తున్నట్లు పేర్కొంది. వీరి నియామకాలతో...
ఆలయంలోనే ఆదివారం రాత్రి బస రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండల పరిధిలోని చందిప్ప గ్రామ శివారులోగల 11వ శతాబ్దపు శ్రీ బ్రహ్మసూత్ర మరకత శివాలయంలో ఆదివారం రాత్రి ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు సోదరుడు, మాజీ ఎమ్మెల్యే రామ్మూర్తి నాయుడు, కుమారుడు టాలీవుడ్ హీరో, నారా...
శ్రీ అగ్రసేన్ మహారాజ్ జయంతి సందర్భంగా.. బంజారాహిల్స్ రోడ్ నెం.12 లోని ఆ మహనీయుడి విగ్రహానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పుష్పాంజలి ఘటించారు.ఈ కార్యక్రమానికి అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్,డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క,హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మీ, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి,...
కేంద్ర ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయం ప్రకారం సెప్టెంబర్ 22, 2025 నుంచి దేశవ్యాప్తంగా కొత్త జీఎస్టీ (New GST) రేట్లు అమల్లోకి వచ్చాయి. ఈ మార్పుతో చిన్న కార్లపై పన్ను 28% నుంచి 18%కి తగ్గించబడగా, SUVలపై జీఎస్టీ రేటు 28% నుంచి 40%కు పెరిగింది....