Monthly Archive: September 2025
–డాక్టర్ దేవరాజు మహారాజుకేంద్ర సాహిత్య అకాడమీ అవార్డువిజేత, జీవశాస్త్రవేత్త ఈ విద్వేషానికి, విధ్వంసాలకు, ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న మారణహోమాలకూ కారణం కేవలం అతడొక్కడే! అతడూ, అతని ముఠాలోని అనుచరులూ కారణం!! అతడిపేరుదేవుడు. అతని ముఠా పేరుమతం. అతడి అనుచరులే మతబోధకులూ, భక్తులు!! ఐదువేల ఏళ్లక్రితం కృష్ణుడు ఉండేవాడు అని...
Buddhism: A self-reliant way of life. మన జీవితానికి మనమే ఆధారము : బౌద్ధ ధర్మంలో “దేవుడా మాకు సంపద ఇవ్వు, ఆరోగ్యం ఇవ్వు, ఆస్తులు ఇవ్వు” అనే కోరికలు లేవు.బుద్ధుడు బోధించిన ధర్మం కనబడని దేవునిపై ఆధారపడే ధర్మం కాదు. ఆయన ఉపదేశం –...
డాక్టర్.కోలాహలం రామ్ కిశోర్ భారతదేశం యొక్క ఆర్థిక భవిష్యత్తును మార్చివేయాలనే ఆశతో 2014 సెప్టెంబర్ 25న ప్రారంభమైన ‘మేక్ ఇండియా’ ప్రచారం, ఇప్పుడు 11 సంవత్సరాల తర్వాత, తన స్వంత గుర్తింపును కూడా కోల్పోయింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దీనిని ‘భారతం తయారీ శక్తిగా మారాలి’ అనే...
తెలుగు రాష్ట్రాల్లో కొద్దిరోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ప్రస్తుతం వర్షాలు తగ్గుముఖం పట్టాయి. దీంతో ప్రజలు ఎడతెరిపిలేని వర్షాల నుంచి ఇప్పుడిప్పుడే తేరుకుంటున్నారు.ఈ క్రమంలోనే వాతావరణ శాఖ మరో షాకింగ్ న్యూస్ చెప్పింది. బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనుంది. దీంతో వచ్చే రెండు రోజులు పలు జిల్లాల్లో...
స్థానిక ఎన్నికల షెడ్యూల్ విడుదల: తెలంగాణలో పల్లె పోరుకు రంగం సిద్ధమైంది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ను రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) ప్రకటించింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా వెంటనే ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినట్లు వెల్లడించింది. మొత్తం ఐదు దశల్లో ఈ ఎన్నికల...
– రాజ్భవన్కు చేరిన ఫైల్ – కేటీఆర్పై ప్రాసిక్యూషన్కు గవర్నర్ అనుమతి కోరిన ప్రభుత్వం – ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నుంచి రాజ్భవన్కు చేరిన దస్త్రం – ఫైల్పై న్యాయనిపుణుల అభిప్రాయం కోరుతున్న గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ – కేటీఆర్ ఆదేశాలతోనే రూ. 54.88 కోట్ల నష్టం...
జ్ఞానతెలంగాణ, స్టేట్ బ్యూరో ప్రధాన ప్రతినిధి:తెలంగాణ రాష్ట్ర ముఖ్య మంత్రి (సిఎంఆర్ఎఫ్) సహాయ నిధి నుండి వచ్చిన కొన్ని చెక్కులను లబ్ధి దారులకి చేవెళ్ళ నియోజక వర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి పామేన భీమ్ భరత్ లబ్ధిదారులకు అందజేశారు…..ఈ సందర్భంగా వారు మాట్లడుతూ అనారోగ్యంతో బాధపడుతూ వివిధ...
ఈరోజు తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ సిఐటియు మొయినాబాద్ మున్సిపల్ కమిటీ ఆధ్వర్యంలో స్థానిక మున్సిపల్ ఆఫీస్ ముందు మున్సిపల్ కార్మికులకు జీవో 60 ప్రకారం వేతనాలు చెల్లించాలని ధర్నా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సిఐటియు రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు జె.రుద్రకుమార్,...
గ్రూప్ 1 ర్యాంకర్లకు తెలంగాణ హైకోర్టులో ఊరట! గ్రూప్1మెయిన్స్ పరీక్షల ర్యాంక్ ల విషయంలో తెలంగాణ హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుపై డివిజన్ బెంచ్ స్టే విధించిం ది,దీంతో గ్రూపు1ర్యాంకర్లకు టీజీపీఎస్పీ కి భారీ ఊరట లభించింది, ఈ నిర్ణయంతో గ్రూపు1నియామకాలకు లైన్ క్లియర్ అయింది,...
ప్రధాని మోదీకి ఉగ్ర బెదిరింపులు? ప్రధాని మోదీ లక్ష్యంగా ఖలిస్థానీ ఉగ్రవాది గుర్పత్వంత్ సింగ్ పన్నూన్ సంచలన ప్రకటన చేశాడు. ఇండిపెండెన్స్ డే రోజు.. ప్రధాని మోదీ జాతీయ జెండాను ఎగరేయకుండా అడ్డుకుంటే ఏకంగా రూ. 11 కోట్ల రివార్డు ఇస్తామని ఆఫర్ ఇచ్చాడు. ఆగస్టు 10న...