Daily Archive: September 24, 2025
ఈరోజు తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ సిఐటియు మొయినాబాద్ మున్సిపల్ కమిటీ ఆధ్వర్యంలో స్థానిక మున్సిపల్ ఆఫీస్ ముందు మున్సిపల్ కార్మికులకు జీవో 60 ప్రకారం వేతనాలు చెల్లించాలని ధర్నా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సిఐటియు రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు జె.రుద్రకుమార్,...
గ్రూప్ 1 ర్యాంకర్లకు తెలంగాణ హైకోర్టులో ఊరట! గ్రూప్1మెయిన్స్ పరీక్షల ర్యాంక్ ల విషయంలో తెలంగాణ హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుపై డివిజన్ బెంచ్ స్టే విధించిం ది,దీంతో గ్రూపు1ర్యాంకర్లకు టీజీపీఎస్పీ కి భారీ ఊరట లభించింది, ఈ నిర్ణయంతో గ్రూపు1నియామకాలకు లైన్ క్లియర్ అయింది,...
ప్రధాని మోదీకి ఉగ్ర బెదిరింపులు? ప్రధాని మోదీ లక్ష్యంగా ఖలిస్థానీ ఉగ్రవాది గుర్పత్వంత్ సింగ్ పన్నూన్ సంచలన ప్రకటన చేశాడు. ఇండిపెండెన్స్ డే రోజు.. ప్రధాని మోదీ జాతీయ జెండాను ఎగరేయకుండా అడ్డుకుంటే ఏకంగా రూ. 11 కోట్ల రివార్డు ఇస్తామని ఆఫర్ ఇచ్చాడు. ఆగస్టు 10న...
రంగారెడ్డి జిల్లాలో వ్యక్తి దారుణ హత్య? రంగారెడ్డి జిల్లా:సెప్టెంబర్ 24 :రంగారెడ్డి జిల్లాలోని రాజేంద్రనగర్ లో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. వ్యవసాయ వర్సిటీ సమీపంలో బెంగుళూరు జాతీయ రహదారి సర్వీస్ రోడ్డులో మృతదేహం కనిపించడం తో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. గుర్తు తెలియని...
పాము కాటుతో గిరిజన మహిళ మృతి జ్ఞాన తెలంగాణ ములుగు ప్రతినిధి.సెప్టెంబర్ 24: నిద్రిస్తున్న గిరిజన మహిళపై కట్లపాము కాటేయడంతో ఆమె మృతి చెందిన ఘటన ములుగు జిల్లా నూగురు వెంకటాపురం మండలం తిప్పాపురం గ్రామపంచాయతీ పరిధిలోని కలిపాక గ్రామానికి చెందిన మోడెం లక్ష్మి( 55) అనే...
జ్ఞానతెలంగాణ,విజయవాడ:విజయవాడ కనకదుర్గమ్మ ఆశీర్వాదం తీసుకున్న గోపులారం మాజీ సర్పంచ్ పొడవు శ్రీనివాస్. అమ్మవారి సమక్షంలో వేద పండితుల ఆధ్వర్యంలో వేద ఆశీర్వచనం పొందిన సందర్భంగా వారు మాట్లాడుతూ అమ్మవారి దయా కటాక్షం అందరి పైన ఉండాలని,అష్టా ఐశ్వర్యాలతో ఆరోగ్యంగా అందరూ ఉండాలని ప్రార్థించినట్టు తెలిపారు.ప్రతీ ఒక్కరికి దైవ...