Daily Archive: September 22, 2025
ఆలయంలోనే ఆదివారం రాత్రి బస రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండల పరిధిలోని చందిప్ప గ్రామ శివారులోగల 11వ శతాబ్దపు శ్రీ బ్రహ్మసూత్ర మరకత శివాలయంలో ఆదివారం రాత్రి ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు సోదరుడు, మాజీ ఎమ్మెల్యే రామ్మూర్తి నాయుడు, కుమారుడు టాలీవుడ్ హీరో, నారా...
శ్రీ అగ్రసేన్ మహారాజ్ జయంతి సందర్భంగా.. బంజారాహిల్స్ రోడ్ నెం.12 లోని ఆ మహనీయుడి విగ్రహానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పుష్పాంజలి ఘటించారు.ఈ కార్యక్రమానికి అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్,డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క,హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మీ, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి,...
కేంద్ర ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయం ప్రకారం సెప్టెంబర్ 22, 2025 నుంచి దేశవ్యాప్తంగా కొత్త జీఎస్టీ (New GST) రేట్లు అమల్లోకి వచ్చాయి. ఈ మార్పుతో చిన్న కార్లపై పన్ను 28% నుంచి 18%కి తగ్గించబడగా, SUVలపై జీఎస్టీ రేటు 28% నుంచి 40%కు పెరిగింది....
సింగరేణి కార్మికులకు దసరా బోనస్ రూ. 1,95,610 ప్రతి కార్మికునికి దసరా పండుగను పురస్కరించుకుని తెలంగాణ ప్రభుత్వం సింగరేణి కార్మికులకు భారీ బోనస్ ప్రకటించింది. సంస్థ లాభాల్లో వాటాగా ప్రతి కార్మికునికి రూ. 1,95,610 చెల్లించనున్నట్లు ప్రకటించబడింది. ఈ నిర్ణయంతో సుమారు 71,000 మంది శాశ్వత మరియు...
తెలంగాణ రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా కల్వకుంట్ల కవిత వ్యవహారం హాట్ టాపిక్ అయింది. భారత రాష్ట్ర సమితి అధికారం కోల్పోయిన తర్వాత, చోటు చేసుకున్న పరిణామాలు ఆ పార్టీ అధినేత కేసిఆర్ ను మరింత ఇబ్బంది పెడుతున్నాయి. అధికారంలో ఉన్న సమయంలో.. విపక్షాలను నానా ఇబ్బందులు...
జ్ఞాన తెలంగాణ,రామగిరి : బేగంపేట గ్రామానికి ఫ్రీజర్ ను అందజేయాల్సిందిగా ఐటీ పరిశ్రమలు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రివర్యులు దుద్దిల్ల శ్రీధర్ బాబును స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకుడు దాసరి శివ కోరారు.చనిపోయిన వారి మృతదేహాలను (భౌతికకాయాన్ని) సందర్శన కోసం ఉంచడానికి బేగంపేట గ్రామంలో ఫ్రీజర్ అందుబాటులో...