Daily Archive: September 11, 2025

మృతుల కుటుంబాలకు ప్రసన్నరాజ్ పరామర్శ

జ్ఞాన తెలంగాణ, కట్టంగూర్, సెప్టెంబర్ 11: మండల కేంద్రంలోని పద్మశాలికాలనీ చెందిన ఆకుల ఎల్లమ్మ, అంబేద్కర్ నగర్ కు చెందిన గోపగాని ముత్తయ్య అనారోగ్యంతో గురువారం మృతిచెందారు. విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నలగాటి ప్రసన్నరాజ్ పార్టీ నాయకులతో కలిసి మృతదేహాలను సందర్శించి పూలమాల వేసి...

దుర్గాబాయ్‌ దేశ్‌ముఖ్‌ మహిళా సభ వొకేషనల్‌ కోర్స్‌ సెంటర్‌ లో వొకేషనల్‌ కోర్సులకు దరఖాస్తులు

దుర్గాబాయ్‌ దేశ్‌ముఖ్‌ మహిళా సభ వొకేషనల్‌ కోర్స్‌ సెంటర్‌లో వివిధ కోర్సులకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. ఫార్మసీ అసిస్టెంట్‌, హెల్త్‌కేర్‌ మల్టీపర్పస్‌ వర్కర్‌, ఆపరేషన్‌ థియేటర్‌ టెక్నీషియన్‌, డయాలసిస్‌ అసిస్టెంట్‌, ప్రీ ప్రైమరీ టీచర్‌ ట్రైనింగ్‌ తదితర సర్టిఫికెట్‌ కోర్సుల్లో చేరేందుకు కనీస...

మొకురాల స్వర్ణలతకు డాక్టరేట్‌

నాగర్‌కర్నూల్‌ జిల్లా పెద్దకొత్తపల్లి మండలం చంద్రకల్‌ గ్రామానికి చెందిన మొకురాల రామేశ్వర శర్మ, సరోజ దంపతుల చిన్న కుమార్తె స్వర్ణలత డాక్టరేట్‌ అందుకున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఓ ప్రైవేట్‌ డిగ్రీ కాలేజీలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ గా స్వర్ణలత పనిచేస్తున్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లా పెబ్బేరుకు చెందిన ప్రముఖ...

కవిత గెంటేశారు సరే మరి హరీష్‌కు మద్దతు ?

బీఆర్ఎస్ పార్టీలో కనిపించని రాజకీయం ఇంకా ఇంకా జరుగుతోంది. హరీష్ రావు, సంతోష్ రావుపై ఆరోపణలు చేశారని కవితను సస్పెండ్ చేశారు. కవిత కూడా సస్పెన్షన్ విషయం పట్ల పెద్దగా బాధపడలేదు. తన రాజకీయం తాను చేయాలనుకున్న పనిలో ఉన్నారు. అయితే ఇక్కడ ప్రధానంగా మరక పడింది...

50% పరిమితి ఎత్తివేత.. గవర్నర్ ఆమోదం

తెలంగాణలో బీసీలకు 42% రిజర్వేషన్లకు లైన్ క్లియర్ అయింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో 50% రిజర్వేషన్ల పరిమితిని ఎత్తివేస్తూ ప్రభుత్వం తెచ్చిన బిల్లులకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆమోదం తెలిపారు.దీంతో ప్రభుత్వం త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ చేసే అవకాశం ఉంది.

రేణు అగర్వాల్ కుటుంబ సభ్యులను పరామర్శించిన కూకట్ పల్లి అసెంబ్లీ ఇంచార్జ్ బండి రమేష్

జ్ఞాన తెలంగాణ మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ప్రతినిధి కూకట్పల్లి స్వాన్ లేక్ అపార్ట్మెంట్లో బుధవారం హత్యకు గురైన రేణు అగర్వాల్ కుటుంబ సభ్యులను టి పి సి సి ఉపాధ్యక్షులు, జహీరాబాద్ పార్లమెంట్ ఇంచార్జ్ ,కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్చార్జి బండి రమేష్ వారి ఇంటికి...

సిపిఐ పార్టీ వర్ధిల్లాలి

చేవెళ్ల మండల కేంద్రంలోని 75 వ సర్వే నెంబర్ లో ఇండ్లు లేని నిరుపేదల కోసం భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో గత 31 నెలలుగా గుడిసెలు వేసి పట్టాల కోసం భూ పోరాటం చేస్తున్న సిపిఐ నాయకులపై భూ పోరాట కేసు నమోదు చేయడం జరిగింది...

టీజీపీఎస్సీ రాజకీయ సంస్థగా వ్యవహరించడం బాధాకరం : విష్ణువర్ధన్ యాదవ్

జ్ఞానతెలంగాణ,నాగర్ కర్నూల్ : నాగర్ కర్నూల్ జిల్లా సింగిల్ విండో ఫంక్షన్ హాల్ లో స్వేరోస్ నాయకులు గ్రూప్-1 పరీక్ష అవకతవకలపై మీడియా సమావేశం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన స్వేరోస్ ఫిట్ ఇండియా రాష్ట్ర కార్యదర్శి తోకల విష్ణువర్ధన్ యాదవ్ మాట్లాడుతూ తెలంగాణ హైకోర్టు...

Translate »