Monthly Archive: August 2025

ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా జస్టిస్‌ బి. సుదర్శన్‌రెడ్డి

ఇండియా కూటమి కూడా కీలక నిర్ణయం తీసుకుంది.. ఉపరాష్ట్రపతి ఎన్నికల బరిలో ఇండి కూటమి ఉండనున్నట్లు ప్రకటించింది.. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ బి. సుదర్శన్‌రెడ్డి పేరును ఇండియా కూటమి ప్రకటించింది.. ఈ మేరకు ఇండియా కూటమి సమావేశం అనంతరం కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే.. సుప్రీంకోర్టు...

ఉగ్రవాదులతో పోరాడే యాంటీ టెర్రరిస్ట్ వెహికల్

యాంటీ _టెర్రరిస్ట్ _వెహికల్ (ATV) జనావాసాల్లో, ఇళ్ళ మధ్యలో, బిల్డింగ్ లోపల దాక్కుని దాడులు చేసే ఉగ్రవాదులను మట్టుబెట్టడానికి DRDO కొత్తరకం వాహనాన్ని తయారుచేసింది.దీని బరువు సుమారు 3 టన్నులు, దీన్ని ఒకరు నడుపుతూ ఇద్దరు ఆయుధాలు ఉపయోగిస్తూ మొత్తం ముగ్గురు సైనికులు ఉపయోగించవచ్చు.ఇది పూర్తిగా బుల్లెట్...

నందమూరి కుటుంబంలో తీవ్ర విషాదం..

నందమూరి కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. దివంగత ముఖ్యమంత్రి, విశ్వవిఖ్యాత నటుడు ఎన్.టి.రామారావు తనయుడు నందమూరి జయకృష్ణ సతీమణి పద్మజ ఈ ఉదయం మృతి చెందారు. హైదరాబాద్‌లోని ఫిలింనగర్‌లో ఉన్న వారి నివాసంలో ఆమె తుది శ్వాస విడిచినట్లు కుటుంబ వర్గాలు వెల్లడించాయి.రాజమండ్రి ఎంపీ, బీజేపీ నాయకురాలు...

కరెంట్ షాక్ దారుణం:తండ్రి-కొడుకులు మృతి

జ్ఞాన తెలంగాణ,సందులాపూర్ :సిద్దిపేట జిల్లా, సందులాపూర్ మండలంలోని ఒక గ్రామంలో మొక్కజొన్న పంటను అడవి పందుల నుండి కాపాడేందుకు పొలాలకు తాత్కాలికంగా వైర్లు కట్టినప్పుడు ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. తండ్రి గజేందర్ రెడ్డి మరియు కుమారుడు రాజేంద్ర రెడ్డి ట్రాన్స్ఫార్మర్‌కు తగిలిన వైరు కారణంగా అక్కడికక్కడే...

భారీ వర్షం.. 12 జిల్లాలకు రెడ్ అలర్ట్!

తెలంగాణలోని 12జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, నిజామాబాద్, నిర్మల్, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, జగిత్యాల, మంచిర్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి జిల్లాల్లోని పలు ప్రాంతాలకు రెడ్ అలెర్జ్ జారీ చేసింది. మిగిలిన జిల్లాల్లో తేలికపాటి వానలుంటాయి.

వరకట్న వేధింపులు తాళలేక యువతి ఆత్మహత్య

హైదరాబాద్‌ నగరంలోని చందానగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో వరకట్న వేధింపులు మరొక కుటుంబాన్ని కుదిపేశాయి. 29 ఏళ్ల వివాహిత జె.కావ్య అలియాస్ మానస ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కలకలం రేపింది. మృతురాలి కుటుంబ సభ్యుల సమాచారం ప్రకారం మూడు సంవత్సరాల క్రితం కావ్యకు రాజుతో వివాహం జరిగింది. పెళ్లైన...

వినాయకుడి విగ్రహం తరలిస్తుండగా ప్రమాదం

కరెంట్ షాక్‌తో మరో ఇద్దరు మృతి.. హైదరాబాద్‌ రామంతాపూర్‌ విషాద ఘటన మరువకముందే నగరంలో మరో విషాదం చోటు చేసుకుంది. కరెంట్ షాక్‌తో తాజాగా మరో ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోయారు. వినాయక విగ్రహాన్ని తరలిస్తున్న క్రమంలో యువకులు కరెంట్ షాక్‌తో ప్రాణాలు కోల్పోయారు. వివరాల్లోకి వెళితే.. నగరానికి చెందిన...

పండగలకు భారీ బందోబస్తు

జ్ఞానతెలంగాణ,స్టేట్ డెస్క్ : వినాయక చవితి, మిలాద్‌ ఉల్‌ నబీపండగల సందర్భంగా పటిష్ఠ బందోబస్తు ఏర్పాట్లు చేయాలని రాచకొండ సీపీ సుధీర్‌బాబు అధికారులను ఆదేశించారు. కమిషర్‌ కార్యాలయంలో సోమవారం అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. కమిషనరేట్‌ పరిధిలో ఏర్పాటు చేసే గణేశ్‌ మండపాల వద్ద భద్రత, బందోబస్తు, ఏర్పాట్లపై...

జియో యూజర్లకు షాక్..

జ్ఞానతెలంగాణ,న్యూఢిల్లీ ప్రతినిధి : ప్రముఖ టెలికాం సంస్థ రిలయన్స్ జియో తన ప్రీపెయిడ్ వినియోగదారులకు ఊహించని షాకిచ్చింది. ఎంతో ఆదరణ పొందిన, తక్కువ ధరకే లభించే రోజువారీ 1జీబీ డేటా ప్లాన్‌లను నిలిపివేసింది. దీంతో జియో బేసిక్ ప్లాన్‌ల స్వరూపం పూర్తిగా మారిపోయింది.ఇంతకాలం జియోలో రోజుకు 1జీబీ...

మోదీ దోస్తుల చేతుల్లో ఉక్కు ప్లాంట్‌

జ్ఞానతెలంగాణ,ఆంధ్రప్రదేశ్ : విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ వ్యవహారంపై ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. కేంద్రానికి ఇది “ఆపరేషన్ సైలెంట్ కిల్లింగ్” అని వ్యాఖ్యానించిన ఆమె, విశాఖ స్టీల్‌ను ఉద్దరిస్తామన్న మాటలు పచ్చి అబద్ధమని మండిపడ్డారు....

Translate »