తాటిపల్లి-మక్త క్యాసారం రోడ్డుకు రూ.22 కోట్లు మంజూరు
తాటిపల్లి-మక్త క్యాసారం రోడ్డుకు రూ.22 కోట్లు మంజూరు జ్ఞానతెలంగాణ, స్టేట్ బ్యూరో:తాటిపల్లి-మక్త క్యాసారం రోడ్డుకు రూ.22 కోట్లు మంజూరు మునిపల్లి మండలం తాటిపల్లి నుంచి మక్త క్యాసారం వరకు రెండు వరుసల రహదారి నిర్మాణానికి రూ. 22 కోట్లు మంజూరయ్యాయని మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు. ఈ...