Monthly Archive: August 2025
ములుగు ప్రతినిధి ఆగస్టు 18 (జ్ఞాన తెలంగాణ) :రాష్ట్రంలో భారీ వర్ష సూచన ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసిన నేపథ్యంలో మరియు ములుగు జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో లోతట్టు ప్రాంతాలలో మరియు గోదావరి పరివాహక ప్రాంతాలలో నివాసం ఉండే ప్రజలు అప్రమత్తంగా...
వరంగల్ జిల్లా,చెన్నారావుపేట మండలం, కోనాపురం గ్రామానికి చెందిన కల్లేపు ప్రణీత్ గౌడ్ బహుజనులందరికీ బహుజన నాయకుడు సర్దార్ సర్వాయి పాపన్న జయంతి శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం సైతం అధికారికంగా నిర్వహించే పాపన్న జయంతి సందర్భంగా బహుజనులందరూ ఆయన చరిత్రను స్మరించుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు.ఈ సందర్భంగా...
జ్ఞాన తెలంగాణ, రాజేంద్రనగర్, ఆగస్ట్ 18 : ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం, శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం మరియు శ్రీ పీవీ నరసింహారావు తెలంగాణ వెటర్నరీ విశ్వవిద్యాలయా ల పరిధిలోని వివిధ వ్యవసాయ, అనుబంధ డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఈనెల...
తెలుగు రాష్ట్రాల విద్యార్థులకు ఈసారి దసరా సెలవులు భారీగానే ఉండనున్నాయి. అకడమిక్ క్యాలెండర్ ప్రకారం.. సెప్టెంబర్ మూడోవారం నుంచి రెండు రాష్ట్రాల్లో స్కూళ్లకు దసరా సెలవులు ప్రారంభం కానున్నాయి. ఏపీలో సెప్టెంబర్ 24 నుంచి అక్టోబర్ 2 వరకు దసరా సెలవులు. క్రిస్టియన్ మైనారిటీ విద్యాసంస్థలకు సెప్టెంబర్...
జ్ఞానతెలంగాణ,ఒడిశా : ఒడిశాలో భారీ స్థాయిలో బంగారు ఖనిజ నిక్షేపాలు బయటపడినట్లు జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (జీఎస్ఐ) ప్రకటించింది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో సుమారు 10 నుంచి 20 మెట్రిక్ టన్నుల నిక్షేపాలను గుర్తించినట్లు తెలిపింది. సుందర్ గఢ్, నవరంగ్ పూర్, కియోంజర్, దేవగఢ్ జిల్లాల్లో...
జ్ఞాన తెలంగాణ, నిజామాబాద్,కోటగిరి :కోటగిరి ఉమ్మడి మండలాల ప్రెస్ క్లబ్ సభ్యులు ఆదివారం రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ డిసిసిబి చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి చేతుల మీదుగా కోటగిరిలో ప్రెస్ క్లబ్ కార్యాలయం ప్రారంభించారు, పోచారం భాస్కర్ రెడ్డికి కోటగిరి అంబేద్కర్ చౌరస్తాలో గజమాలతో...
—స్వేరో కోర్ రాష్ట్ర చీఫ్ బాబు నాయక్ సంగారెడ్డి : రాష్ట్రవ్యాప్తంగా సుశిక్తులైన వారియర్స్ స్వేరో కోర్ సైనికులను తయారు చేస్తామని రాష్ట్ర స్వేరో కోర్ చీఫ్ కమాండర్ బాబు నాయక్ గారు పేర్కొన్నారు. సంగారెడ్డి జిల్లా పట్టణ కేంద్రంలో స్వేరో నాయకుల సమావేశం నిర్వహించడం జరిగింది.ఈ...
జ్ఞాన తెలంగాణ, శంకర్ పల్లి:ప్రొద్దుటూరు గేట్ వద్ద ఆదివారం సాయంత్రం ఏడు గంటలకు జరిగిన ఈ ఘటనతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. గంటసేపు బస్సు కోసం ఎదురుచూసిన స్త్రీలు, విద్యార్థులు, ఉద్యోగులు చివరికి విసుగ్గా నిలబడ్డారు. ఒకవైపు వరుసగా పది బస్సులు లైన్లో దూసుకెళ్లగా, మరోవైపు...
జ్ఞానతెలంగాణ,సెంట్రల్ డెస్క్ : భారత ఉపరాష్ట్రపతి ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థిని ఎన్డీఏ కూటమి ఖరారు చేసింది. మహారాష్ట్ర గవర్నర్గా పనిచేస్తున్న సీనియర్ నేత సీపీ రాధాకృష్ణన్ను తమ అభ్యర్థిగా ప్రకటించింది. ప్రస్తుత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ అనారోగ్య కారణాలతో తన పదవికి రాజీనామా చేయడంతో ఈ...
జ్ఞాన తెలంగాణ, నిజామాబాద్, వర్ని (రుద్రూర్): రుద్రూర్ మండలం బొప్పాపూర్ గ్రామ శివారులోని గుండ్ల వాగు వరద ఉధృతిని శనివారం తహసిల్దార్ తార బాయి పరిశీలించారు. గత మూడు రోజుల నుండి కురుస్తున్న అతి భారీ వర్షాల కారణంగా రుద్రూర్ చెరువు నిండి గుండ్ల వాగు ద్వారా...