పొద్దుటూర్ లో పాముల కలకలం

జ్ఞాన తెలంగాణ, శంకర్ పల్లి: గత వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానల కారణంగా, శంకర్ పల్లి మండలం ప్రొద్దుటూరు గ్రామంలోని పదో వార్డు చివరి ప్రాంతాలు జలమయంగా మారాయి. రోడ్లపై నిల్వ నీటితో పాటు పచ్చిక పెరగడంతో, నాగుపాములు, జేరిపోతులు గల్లీల్లో తిరిగి ఇళ్ల...