మొయినాబాద్ లో ఘనంగా రైతు భరోసా సంబరాలు
– ముఖ్య అతిథిగా హాజరైన భీమ్ భరత్ జ్ఞానతెలంగాణ,మొయినాబాద్ ప్రతినిధి : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతు భరోసా పథకం కింద ప్రతి రైతుకి పంటకి పెట్టుబడి సహాయం ఎకరానికి 12,000/- చొప్పున మన చేవెళ్ళ నియోజక వర్గం లోని ప్రతి రైతుకి తన...
