రైతు రాజ్యం అంటూ రైతులకు శఠ గోపం పెడితే ఎలా

జ్ఞాన తెలంగాణ,రాజేంద్రనగర్, జూన్ 20 :రైతు రాజ్యం అంటూ చెప్పుకుంటూ రైతులకు రైతు భరోసా కు శఠ గోపం పెడితే ఎలా అని, అర్హత కలిగిన రైతులందరికీ రైతు భరోసా ఇవ్వాల్సిందేనని తెరాస సీనియర్ నాయకులు దుద్యాల శ్రీనివాస్ అన్నారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ నియోజకవర్గం శంషాబాద్...