ఆగి ఉన్న వాహనాన్ని ఢీకొని ముగ్గురు మృతి
ఆగి ఉన్న వాహనాన్ని ఢీకొని ముగ్గురు మృతి హైదరాబాద్ అవుట్ర్ రింగ్ రోడ్డుపై ఘోర ప్రమాదం జరిగింది.కొత్త కారు ముగ్గురి ఇంట్లో తీవ్ర విషాదం నింపింది. కొత్త కారులో జాలీగా వెళ్లిన దీపేష్ అగర్వాల్ (23), మల్పానీ (22), ప్రియాన్షు (23) కారులో వెళ్లగా.. ఓఆర్ఆర్పై ఆగి...
