Monthly Archive: May 2025
భారత రాజకీయాలు ఎప్పుడూ వేడెక్కిన పెనం మీదనే ఉంటాయి. ఎన్నికలు ఎదురుగా ఉన్నా.. పదేళ్ల తర్వాత ఉన్నా పరిస్థితి మారదు. అలాంటి రాజకీయాలకు ఇప్పుడు బ్రేక్ పడింది. అందరూ .. భారత్ మాతాకీ జై అనే నినాదమే చేస్తున్నారు. దేశంలో రాజకీయాల పరంగా ఎన్ని విబేధాలున్నా.. దేశానికి...
రసాయన ఎరువుల వాడకం తగ్గించి భూసారాన్ని కాపాడాలని సూచన జ్ఞానతెలంగాణ,గుమ్మడిదళ: aప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమంలో భాగంగా సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండల నల్లవల్లి గ్రామంలో డా. వి.హేమలత, డా. జానకి శ్రీనాథ్ పాల్గొని రైతులకు అవగాహన...
ఓ భార్య కన్నీటి వెనుక ఒక దేశ ఆవేశం దాగి ఉంది. ఓ మహిళ మౌనంలో ఓ అగ్నిపర్వతం దాగి ఉంది. పాకిస్తాన్ ప్రేరిత ఉగ్రవాదులు దేశంలోని అమాయక ప్రజలపై మృగాలుగా విరుచుకుపడిన ప్రతిసారి… ఎక్కడో ఓ భారత మహిళ తన భర్తను కోల్పోయింది. ఏ కుటుంబమో...
గొర్రెల పెంపకానికి రూ.50 లక్షల రాయితీ జ్ఞానతెలంగాణ,నేషనల్ బ్యూరో :గొర్రెలు, మేకల పెంపకంపై ఆసక్తి ఉన్న వారి కోసం కేంద్ర ప్రభుత్వం ‘నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ (NLC)’ పథకాన్ని అమలు చేస్తోంది. ఈ పథకం ద్వారా లబ్దిదారులకు రూ.50 లక్షల రాయితీ లభించనుంది. మొత్తం రూ.కోటి...
కుల గణన వల్ల కులాలు కలసిపోయి కులాల సంఖ్య గణనీయంగా తగ్గుతుంది కుల గణన వల్ల సమాజం చీలిపోతుంది అనే వాదన సరైనది కాదు. అందుకు భిన్నంగా కుల గణన వల్ల కులాలు బాగా తగ్గిపోతాయి. అనేక కులాలు కలిసి ఒకే కులంగా మారుతాయి .సాధారణంగా ఒక...