Daily Archive: May 31, 2025
జ్ఞానతెలంగాణ,ప్రధాన ప్రతినిధి,హైదరాబాద్ :మావోయిస్టులు జూన్ 10వ తేదీన భారత్ బంద్కు పిలుపునిచ్చారు. 27 మంది మావోయిస్టుల ఎన్కౌంటర్కు నిరసనగా ఈ బంద్ చేపట్టనున్నట్లు తెలిపారు. జూన్ 11వ తేదీ నుంచి ఆగస్టు 3వ తేదీ వరకు అమరుల స్మారక సభలు నిర్వహిస్తున్నట్లు మావోయిస్టు కేంద్ర కమిటీ ప్రకటించింది....
గోశాలల ఏర్పాటుకు కమిటీ! ప్రణాళికలు సిద్ధం చేయాలన్న సీఎం రేవంత్!!జ్ఞానతెలంగాణ,ప్రధాన ప్రతినిధి,హైదరాబాద్ :రాష్ట్రంలో గోశాలల ఏర్పాటుకు సంబంధించి కమిటీని ఏర్పాటు చేయాలని, నిర్ణీత గడువులోగా కమిటీ పూర్తిస్థాయి ప్రణాళికతో రావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో గోశాలల అభివృద్ధి, నిర్వహణ, సంరక్షణపై కమాండ్...
నా వడ్లు కొనకపోతే నాకు ఆత్మహత్యే దిక్కు ములుగు జిల్లా తాడ్వాయి మండలం కాటాపూర్ గ్రామానికి చెందిన రైతు రామేల్ల లాలయ్య, తన ఎడకరాల పొలంలో వరిసాగు చేశాడు పంట కోసి నెల రోజులు అవుతున్నా కొనుగోలు కేంద్రానికి తీసుకెళ్లే స్తోమత లేక పొలం వద్దే వడ్లు...