Daily Archive: May 27, 2025

చేవెళ్లలో టిడబ్ల్యూజేఎఫ్ నూతన కమిటీ ఎన్నిక

చేవెళ్లలో టిడబ్ల్యూజేఎఫ్ నూతన కమిటీ ఎన్నిక చేవెళ్ల, మే 27 (జ్ఞాన తెలంగాణ – శంకర్‌పల్లి):తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ (టిడబ్ల్యూజేఎఫ్) చేవెళ్ల నియోజకవర్గ నూతన కమిటీకి ఇటీవల ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో రాజు అధ్యక్షుడిగా, జయచందర్ ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకోబడ్డారు. గౌరవ అధ్యక్షులుగా చంద్రశేఖర్,...

అప్రెంటీస్లకు స్టెఫెండ్ పెంచిన కేంద్రం

అప్రెంటీస్లకు స్టెఫెండ్ పెంచిన కేంద్రం రెండు అప్రెంటీస్అప్లలో ట్రైనీలకు కేంద్ర ప్రభుత్వం స్టైపెండ్ పెంచింది. నేషనల్ అప్రెంటిస్ శిక్షణ పథకం (NATS), పీఎం-నేషనల్ అప్రెంటిస్అప్ ప్రమోషన్ స్కీమ్ (PMNAPS) కింద అప్రెంటీస్లకు ఇచ్చే స్టైపెండ్ను పెంచింది.గతంలో ఉన్న రూ.5000-9000 స్టెపెండును ఇప్పుడు రూ.6800-12300 వరకు పెంచేందుకుఆమోదించింది. ఈ...

Translate »