Monthly Archive: May 2025

భారత్ బంద్‌కు మావోయిస్టుల పిలుపు

జ్ఞానతెలంగాణ,ప్రధాన ప్రతినిధి,హైదరాబాద్ :మావోయిస్టులు జూన్ 10వ తేదీన భారత్ బంద్‌కు పిలుపునిచ్చారు. 27 మంది మావోయిస్టుల ఎన్‌కౌంటర్‌కు నిరసనగా ఈ బంద్ చేపట్టనున్నట్లు తెలిపారు. జూన్‌ 11వ తేదీ నుంచి ఆగస్టు 3వ తేదీ వరకు అమరుల స్మారక సభలు నిర్వహిస్తున్నట్లు మావోయిస్టు కేంద్ర కమిటీ ప్రకటించింది....

గోశాలల ఏర్పాటుకు కమిటీ :సీఎం రేవంత్!!

గోశాలల ఏర్పాటుకు కమిటీ! ప్రణాళికలు సిద్ధం చేయాలన్న సీఎం రేవంత్!!జ్ఞానతెలంగాణ,ప్రధాన ప్రతినిధి,హైదరాబాద్ :రాష్ట్రంలో గోశాలల ఏర్పాటుకు సంబంధించి కమిటీని ఏర్పాటు చేయాలని, నిర్ణీత గడువులోగా కమిటీ పూర్తిస్థాయి ప్రణాళికతో రావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో గోశాలల అభివృద్ధి, నిర్వహణ, సంరక్షణపై కమాండ్...

నా వడ్లు కొనకపోతే నాకు ఆత్మహత్యే దిక్కు

నా వడ్లు కొనకపోతే నాకు ఆత్మహత్యే దిక్కు ములుగు జిల్లా తాడ్వాయి మండలం కాటాపూర్ గ్రామానికి చెందిన రైతు రామేల్ల లాలయ్య, తన ఎడకరాల పొలంలో వరిసాగు చేశాడు పంట కోసి నెల రోజులు అవుతున్నా కొనుగోలు కేంద్రానికి తీసుకెళ్లే స్తోమత లేక పొలం వద్దే వడ్లు...

ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ ప‌ర్య‌ట‌న వాయిదా..!

జ్ఞానతెలంగాణ,హైద‌రాబాద్ : ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ ప‌ర్య‌ట‌న వాయిదా ప‌డింది. దీంతో మంత్రి వ‌ర్గ విస్త‌ర‌ణ‌, టీ పీసీసీ పోస్టుల భ‌ర్తీ ఆశావ‌హుల‌కు ఆడియాశ‌లు ఎదుర‌య్యాయి. సీఎం ఢిల్లీకి వెళ్ల‌గానే మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ‌పై నిర్ణ‌యం వెలువడుతుంద‌ని అంద‌రూ భావించారు. కానీ ఆయ‌న ప‌ర్య‌ట‌న అర్ధాంత‌రంగా వాయిదా...

మరికొద్ది నిమిషాల్లో శంకర్‌పల్లి పట్టణానికి రానున్న ఎమ్మెల్యే కాలే యాదయ్య

పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనున్న చేవెళ్ల ఎమ్మెల్యే జ్ఞాన తెలంగాణ, శంకర్‌పల్లి:చేవెళ్ల నియోజకవర్గ అభివృద్ధికి అంకితంగా పనిచేస్తున్న శాసనసభ్యులు కాలే యాదయ్య ఈరోజు మరికొద్ది నిమిషాల్లో శంకర్‌పల్లి పట్టణానికి రానున్నారు. ఈ సందర్భంగా పట్టణంలోని పలు సీసీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. కార్యక్రమ స్థలంలో ఇప్పటికే అధికారులు మరియు స్థానిక ప్రజాప్రతినిధులు ఏర్పాట్లను పూర్తిచేశారు....

చేవెళ్లలో టిడబ్ల్యూజేఎఫ్ నూతన కమిటీ ఎన్నిక

చేవెళ్లలో టిడబ్ల్యూజేఎఫ్ నూతన కమిటీ ఎన్నిక చేవెళ్ల, మే 27 (జ్ఞాన తెలంగాణ – శంకర్‌పల్లి):తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ (టిడబ్ల్యూజేఎఫ్) చేవెళ్ల నియోజకవర్గ నూతన కమిటీకి ఇటీవల ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో రాజు అధ్యక్షుడిగా, జయచందర్ ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకోబడ్డారు. గౌరవ అధ్యక్షులుగా చంద్రశేఖర్,...

అప్రెంటీస్లకు స్టెఫెండ్ పెంచిన కేంద్రం

అప్రెంటీస్లకు స్టెఫెండ్ పెంచిన కేంద్రం రెండు అప్రెంటీస్అప్లలో ట్రైనీలకు కేంద్ర ప్రభుత్వం స్టైపెండ్ పెంచింది. నేషనల్ అప్రెంటిస్ శిక్షణ పథకం (NATS), పీఎం-నేషనల్ అప్రెంటిస్అప్ ప్రమోషన్ స్కీమ్ (PMNAPS) కింద అప్రెంటీస్లకు ఇచ్చే స్టైపెండ్ను పెంచింది.గతంలో ఉన్న రూ.5000-9000 స్టెపెండును ఇప్పుడు రూ.6800-12300 వరకు పెంచేందుకుఆమోదించింది. ఈ...

ఖమ్మం రూరల్ సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఎసిబి దాడులు

ఖమ్మం రూరల్ సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఎసిబి దాడులు జ్ఞాన తెలంగాణ,ఖమ్మం జిల్లా, ప్రతినిధి, మే 26:యాభై వేలు లంచం తీసుకుంటూ ఎసిబి కి పట్టిబడిన సబ్ రిజిస్ట్రార్ అరుణ, తల్లంపాడు గ్రామానికి చెందిన,శ్రీనివాస్ అనే రైతు నుండి.రెండెకరాల భూమి స్టాంప్ వెండర్, గిఫ్ట్ డీడ్,కోసం సబ్...

ప్రాధాన్యత ఇవ్వకుంటే కొత్తపార్టీ ?

హైదరాబాద్‌ : భారత రాష్ట్ర సమితిలో తగిన ప్రాధాన్యం దక్కకుంటే తన దారి తాను చూసుకోవాలనే యోచనలో కేసీఆర్‌ తనయ కవిత ఉన్నట్లు సమాచారం. ఈ విషయంపై అధిష్ఠానం స్పందన కోసం ఆమె ఎదురుచూస్తున్నారు. కేసీఆర్‌ నుంచి పిలుపు వస్తే అన్ని విషయాలు కూలంకుషంగా చర్చించాలనుకుంటున్నారు. ప్రధానంగా...

ప్రొద్దుటూరు గ్రామంలో మైసమ్మ తల్లి ఆలయం ధ్వంసం

జ్ఞాన తెలంగాణ, శంకర్‌పల్లి ప్రతినిధి:రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి మండలంలోని ప్రొద్దుటూరు గ్రామంలో చోటుచేసుకున్న ఒక భయంకర ఘటన గ్రామ ప్రజలను తీవ్రంగా కలచివేసింది. గ్రామంలోని పెద్దమ్మచెట్టు రోడ్డులో ఉన్న ప్రముఖ మైసమ్మ తల్లి దేవాలయాన్ని గుర్తు తెలియని దుండగులు అక్రమంగా కూల్చివేయడం గ్రామంలో తీవ్ర ఉద్విగ్నతకు దారి తీసింది. రెడ్డి...

Translate »