జ్ఞాన శుభోదయం
“విద్యే విజయానికి పునాది! జ్ఞానం మీకు శక్తిని మరియు విశ్వాసాన్ని ఇస్తుంది
“విద్యే విజయానికి పునాది! జ్ఞానం మీకు శక్తిని మరియు విశ్వాసాన్ని ఇస్తుంది
కేంద్రం ప్రభుత్వం నూతన ఆర్థిక సంవత్సరంలో మెడిసిన్ ధరలు అమాంతం పెంపు కేంద్రం ప్రభుత్వం నూతన ఆర్థిక సంవత్సరంలో మెడిసిన్ ధరలు అమాంతం పెంచేసింది. కేంద్ర రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ పరిధిలోని జాతీయ ఔషధ ధరల అథారిటీ 900 పైగా రకాల మెడిసిన్ ధరలను సవరించింది....
కొత్త పన్ను విధానం మీకు లాభదాయకమా? కొత్త ఆర్థిక సంవత్సరం 2025-26 ఏప్రిల్ 1 నుంచి ప్రారంభమైంది. మంగళ వారం నుంచే కొత్త ఆదాయపు పన్ను విధానం (న్యూ ట్యాక్స్ రిజీమ్) మరియు పాత ఆదాయపు పన్ను విధానం (ఓల్డ్ ట్యాక్స్ రిజీమ్)లో బడ్జెట్ 2025లో చేసిన...
ఆయుష్లో ఫార్మసిస్టు పోస్టుల నియామకానికి విద్యార్హత సవరణ ఆయుష్ విభాగంలో ఫార్మసిస్టుల నియామకానికి విద్యార్హతలను సవరిస్తూ వైద్య ఆరోగ్య శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఇక నుంచి డీఫార్మసీ, బీఫార్మసీ, ఫార్మాడీ విద్యార్హతలు కలిగి, తెలంగాణ ఫార్మసీ కౌన్సిల్లో రిజిస్టర్ అయినవారు మాత్రమే ఈ పోస్టుల్లో నియామకానికి...
ఇక ఇంజినీర్ల రిజిస్ట్రేషన్కు ‘ఐపెక్’ లాయర్లు, ఆర్కిటెక్ట్లు, సీఏలకు సభ్యత్వం తప్పనిసరి,కొత్త ముసాయిదా విడుదల చేసిన ఏఐసీటీఈ.న్యాయ విద్య పూర్తి చేసిన వారు లాయర్లుగా ప్రాక్టీస్ చేయాలంటే బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (బీసీఐ)లో సభ్యత్వం పొందాల్సిందే. ఆర్కిటెక్ట్లు, ఛార్టెర్డ్ ఎకౌంటెంట్లు (సీఏ)లు, ఫార్మాసిస్టులూ అదే విధానం...
పీఎం కుసుం యోజన ద్వారా రైతులకు 60% సబ్సిడీ కేంద్ర ప్రభుత్వం ద్వారా రైతులు వ్యవసాయం కోసం సోలార్ వ్యవసాయ పంపులను సబ్సిడీ ధరకు పొందవచ్చు.ఆ పథకం పేరే పీఎం కుసుమ్ యోజన (PM-KUSUM Scheme),ప్రతీ రైతుకీ కేంద్రం 60% తగ్గింపు ఇస్తుంది.మరో 30 శాతాన్ని లోన్...