Monthly Archive: April 2025
భారతదేశ చరిత్ర కులవ్యవస్థతో లోతుగా ముడిపడి ఉంది. ఈ కఠినమైన సామాజిక నిర్మాణాన్ని ప్రశ్నించిన అనేక మంది నేతలలో మహాత్మా జ్యోతిరావు ఫూలే ఒక ప్రముఖ వ్యక్తి. కేవలం వివక్షను ఎదిరించడమే కాకుండా, సామాజిక న్యాయ ఉద్యమాలకు పునాది వేశారు. కులం, సంఘర్షణ, సిద్ధాంతాలపై ఆయన చూపిన...
రేపే మహాత్మా జోతిరావు ఫూలే 198 వ జయంతి. మహాత్మా జ్యోతిభా ఫూలే అని కూడా పిలువబడే జ్యోతిరావు గోవిందరావు పూలే జననం 1827 వ సంవత్సరం ఏప్రిల్ 11 వ తేదీ , మరణం 1890 ఏప్రిల్ 28 వ తేదీ.సుప్రసిద్ధ భారతీయ సామాజిక కార్యకర్త,...
జ్ఞాన తెలంగాణ,జఫర్ గడ్,ఏప్రిల్ 10 : జాఫర్ గడ్ మండలంలోని రఘునాథపల్లి గ్రామానికి చెందిన ఎడ్ల లక్ష్మీ గారు మరణించగా విషయం తెలుసుకొని వారి మృతికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ భౌతిక కాయానికి పూలమాలవేసి నివాళులర్పించడం జరిగింది, అనంతరం ₹1000/- ఆర్థిక సహాయం చేయడం జరిగింది మరియు...
ప్రధాన మోడీ సారథ్యంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలి జ్ఞాన తెలంగాణ,ఖమ్మం రూరల్ ప్రతినిధి, ఏప్రిల్ 11 : మాజీ భారత ప్రధాని శ్రీ అటల్ బిహారీ వాజ్ పేయి శతజయంతి ఉత్సవాలను పురస్కరించుకొని ఖమ్మం నగరం 3టౌన్ అధ్యక్షుడు...
జ్ఞాన తెలంగాణ, జఫర్ గడ్ఏ,ప్రిల్ 09 :జఫర్ గడ్ మండల కేంద్రానికి చెందిన సింగారపు బల రాములు (లేటు), సింగారపు ఉమాదేవి దంపతుల కుమార్తె డాక్టర్. సింగారపు అక్షిత,కాకతీయ మెడికల్ కాలేజీ వరంగల్ లోయం బి బి ఎస్ పూర్తి చేసుకొని మంగళవారం రోజున కాకతీయ మెడికల్...
జ్ఞాన తెలంగాణ//సంగారెడ్డి//కొండాపూర్//ఏప్రిల్ 09:సంగారెడ్డి జిల్లాకొండాపూర్ మండల పరిధిలోని పలు గ్రామాలలో…మునిదేవుని పల్లి,మన్సన్ పల్లి గ్రామాల్లో అక్రమ వెంచర్లకు అనుమతులు ఇచ్చారని అలాగే నిర్మాణాలు చేపడుతున్న వెంచర్లకు నోటీసులు ఇవ్వకుండా బిల్డర్ లకు సహకరిస్తున్న మన్సాన్ పల్లి ,మునిదేవుని పల్లి పంచాయతి కార్యదర్శులపై విచారణ జరిపి కఠిన చర్యలు...
దునియాకి సైర్ కర్ కాఫిర్జిందగానీ ఫిర్ కహాుజిందగీ గర్ కుచ్ రహీతోనౌజవానీ ఫిర్ కహు (ప్రపంచ పర్యటన చేయరా, మూర్ఖుడా,జీవితం ఒకేసారి లభిస్తుంది.ఆ జీవితంలో, యవ్వనం అతి చిన్నది) ఓ బాలుడు తన పదకొండేళ్ళ ప్రాయంలో ఓ ఫకీరు పాడిన ఈ గేయాన్ని విని తన జీవితాన్నే...
– అనధికార స్పీడ్ బ్రేకర్ల తో – ప్రజల ప్రాణాలకు పొంచి ఉన్న ప్రమాదం జ్ఞాన తెలంగాణ, శంకర్ పల్లి: శంకర్పల్లి మండలం, రంగారెడ్డి జిల్లా పరిధిలోని మోకిలా గ్రామంలోని ఇండియన్ పెట్రోల్ బంక్ సమీపంలో అనధికారంగా నిర్మించిన స్పీడ్ బ్రేకర్లు ప్రస్తుతం వాహనదారులకు మరియు స్థానికులకు...
ఇల్లు కట్టుకునే/ కట్టే వారికి ఇదో బ్యాడ్ న్యూస్… ఏప్రిల్ నెలలోనే సిమెంట్ సెక్టార్లో అధిక డిమాండ్ ఉంటుందని.. అందువల్ల దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో సిమెంట్ ధరలు పెరుగుతాయని NUVAMA రిపోర్ట్ వెల్లడించింది. “ఇందుకు కారణం ప్రభుత్వ వ్యయం ఎక్కువవుతుండటమేనని తెలిపింది”!గత ఏడాది డిసెంబర్ నుంచి వరుసగా...
– ఎంపీడీవో వెంకయ్య గౌడ్ సమీక్షలో కీలక ఆదేశాలు– అన్ని విభాగాల్లో సమగ్ర సమీక్ష – మండల స్థాయిలో క్రియాశీల చర్యలు అవసరం– ఎంపీడీవో వెంకయ్య గౌడ్ జ్ఞాన తెలంగాణ – శంకర్పల్లి:శంకర్పల్లి మండల అభివృద్ధి అధికారిగా (ఎంపీడీవో) వెంకయ్య గౌడ్ నేతృత్వంలో వారాంతపు సమీక్ష సమావేశం...