Monthly Archive: February 2025

నైన్ పాక ఉన్నత పాఠశాలలో ఘనంగా జాతీయ సైన్స్ దినోత్సవం

జ్ఞానతెలంగాణ,చిట్యాల,ఫిబ్రవరి 28 : జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నైన్ పాకలో lప్రధానోపాధ్యాయురాలు శ్రీమతి ఊర్మిళా రెడ్డి జ్యోతి ప్రజ్వలనతో ఘనంగా జాతీయ సైన్స్ దినోత్సవం ప్రారంభమైనది.ఇట్టి ఉత్సవంలో ఎగ్జిబిట్స్ ప్రదర్శన, క్విజ్ పోటీలు, డ్రాయింగ్ పోటీలు, వ్యాసరచన...

స్వర్ణాంధ్ర నిర్మాణానికి బాటలు వేసేలాగా రాష్ట్ర బడ్జెట్ – ఎమ్మెల్యే గళ్ళా మాధవి

బీసీ సంక్షేమానికి రూ.47,456 కోట్లు కేటాయింపు, ఆదరణ పధకాల పునరుద్దరణపై హర్షం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే గళ్ళా మాధవిస్వర్ణాంధ్ర నిర్మాణానికి బాటలు వేసే లాగా రాష్ట్ర బడ్జెట్ ఉన్నదని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గళ్ళా మాధవి హర్షం వ్యక్తం చేశారు. శుక్రవారం జరిగిన అసెంబ్లీ బడ్జెట్...

కళాకారుడు కొమ్ముల శేఖర్ గౌడ్ ను పరామర్శించిన జిల్లా పౌర సంబంధాల అధికారి ఏడుకొండలు

తెలంగాణ సాంస్కృతిక సారథి సంగారెడ్డి జిల్లా కళాకారుడైన కొమ్ముల శేఖర్ గౌడ్ అనారోగ్యం తో సంగారెడ్డి పట్టణంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయాన్ని సారథి జిల్లా టీమ్ లీడర్ అయిదాల సునీల్ ద్వారా తెలుసుకుని వెంటనే పరామర్శించారు. శేఖర్ గౌడ్ అనారోగ్యానికి గల కారణాలను...

కేబీఆర్‌ పార్కు రోడ్డు విస్తరణపై హైకోర్టు కెక్కిన బాధితులు

తమ ఇల్లు ,వ్యాపార సముదాయాలు కోల్పోతున్నామని ఆవేదనమరో మారు జీహెచ్‌ఎంసీ కమిషనర్‌కు వినతిపత్రం ఇవ్వాలని హై కోర్ట్ ఆదేశంపిటిషనర్ల వినతిపత్రాన్ని నిబంధనల ప్రకారం పరిశీలించి తగిన నిర్ణయం తీసుకోవాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్‌కు ఆదేశాలు జ్ఞాన తెలంగాణ,హైదరాబాద్, ప్రత్యేక ప్రతినిధి : నగరంలోని కేబీఆర్‌ పార్కు రహదారి విస్తరణకు...

2026 తర్వాత పెరిగే లోక్ సభ సీట్లివే ?

రాష్ట్రాల వారీగా ఇలా..! జ్ఞానతెలంగాణ,హైద్రాబాద్ :దేశవ్యాప్తంగా నియోజకవర్గాల పునర్ విభజన 2026లో జరగాల్సి ఉంది. ఈ భారీ ప్రక్రియ తర్వాత రాష్ట్రాల్లో లోక్ సభ, అసెంబ్లీ సీట్లలో పెను మార్పులు రాబోతున్నాయి.ఇందులో అత్యధికంగా ఉత్తరాది రాష్ట్రాలు లబ్ది పొందడం ఖాయంగా తెలుస్తోంది. జనాభా ఆధారంగా జరిగే పునర్...

తినడానికి కారు దిగి తిరిగిరని లోకాలకు

తినడానికి కారు దిగి తిరిగిరని లోకాలకు – జేబిఐటీ కళాశాల ఎదుట ఘోర రోడ్డు ప్రమాదం– భోజనం చేదాం అని కారు దిగగానే వెనకనుంచి వచ్చి టక్కర్ చేసిన – మరో కారురోడ్డు పైన ఉన్న షెడ్లను తొలగించిన ట్రాఫిక్ సిబ్బంది1 జ్ఞాన తెలంగాణ,మొయినాబాద్ ఫిబ్రవరి 19...

ఫిబ్రవరి 20…ప్రపంచ సామాజిక న్యాయ దినోత్సవం

ఫిబ్రవరి 20…ప్రపంచ సామాజిక న్యాయ దినోత్సవం ప్రపంచ సామాజిక న్యాయ దినోత్సవం ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 20న నిర్వహించ బడుతుంది. చట్టపరంగా ఎలాంటి వివక్షత, తారతమ్యం లేకుండా ప్రజలందరికి సమన్యాయం జరగాలని ఐక్యరాజ్య సమితి పిలుపునిచ్చిన రోజుకు గుర్తుగా ఈ దినోత్సవం జరుపుకుంటారు. పేద రికం, నిరుద్యోగం...

కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ పార్టీ విస్తృతస్థాయి కార్యవర్గ సమావేశం…

కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ పార్టీ విస్తృతస్థాయి కార్యవర్గ సమావేశం… 25 ఏండ్ల బిఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ సిల్వర్ జూబ్లీ వేడుకల నిర్వహణ గురించి చర్చించడంతో పాటు, పార్టీ సభ్యత్వ నమోదు, గ్రామస్థాయి నుండి పార్టీ నిర్మాణం తదితర నిర్మాణాత్మక కార్యచరణ గురించి పార్టీ నేతలకు అధినేత కేసీఆర్...

భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించిన జ్ఞానేశ్ కుమార్

భారత ప్రధాన ఎన్నికల కమిషనర్‌ (సీఈసీ)గా జ్ఞానేశ్ కుమార్ బుధవారం ఉదయం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా సీఈవో మాట్లాడుతూ..దేశ నిర్మాణానికి తొలి అడుగు ఓటింగ్‌ అని.. 18 ఏళ్లు నిండిన ప్రతి భారతీయుడు ఎలక్టర్‌గా మారాలన్నారు. ఎన్నికల సందర్భంగా ఎల్లప్పుడూ ఓటర్లు ఓటు వేయాలని తెలిపారు.భారత...

ప్రభుత్వ హాస్టళ్ల పై రెండు వారాల్లో నివేదిక ఇవ్వండి..

అడిషనల్ అడ్వకేట్ జనరల్‌కు హైకోర్టు ఆదేశాలు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ వసతి గృహలలో విద్యార్ధులకు అందిస్తున్న భోజన మెనూ వివరాల పై రెండు వారాల్లో నివేదికలు ఇవ్వాలివాస్తవ పరిస్థితులను నివేదిక రూపంలో అందించాలని నిపుణుల కమిటీని ఆదేశిస్తామని పేర్కొన్న హైకోర్టు.తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వసతి...

Translate »