Daily Archive: February 19, 2025

తినడానికి కారు దిగి తిరిగిరని లోకాలకు

తినడానికి కారు దిగి తిరిగిరని లోకాలకు – జేబిఐటీ కళాశాల ఎదుట ఘోర రోడ్డు ప్రమాదం– భోజనం చేదాం అని కారు దిగగానే వెనకనుంచి వచ్చి టక్కర్ చేసిన – మరో కారురోడ్డు పైన ఉన్న షెడ్లను తొలగించిన ట్రాఫిక్ సిబ్బంది1 జ్ఞాన తెలంగాణ,మొయినాబాద్ ఫిబ్రవరి 19...

ఫిబ్రవరి 20…ప్రపంచ సామాజిక న్యాయ దినోత్సవం

ఫిబ్రవరి 20…ప్రపంచ సామాజిక న్యాయ దినోత్సవం ప్రపంచ సామాజిక న్యాయ దినోత్సవం ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 20న నిర్వహించ బడుతుంది. చట్టపరంగా ఎలాంటి వివక్షత, తారతమ్యం లేకుండా ప్రజలందరికి సమన్యాయం జరగాలని ఐక్యరాజ్య సమితి పిలుపునిచ్చిన రోజుకు గుర్తుగా ఈ దినోత్సవం జరుపుకుంటారు. పేద రికం, నిరుద్యోగం...

కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ పార్టీ విస్తృతస్థాయి కార్యవర్గ సమావేశం…

కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ పార్టీ విస్తృతస్థాయి కార్యవర్గ సమావేశం… 25 ఏండ్ల బిఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ సిల్వర్ జూబ్లీ వేడుకల నిర్వహణ గురించి చర్చించడంతో పాటు, పార్టీ సభ్యత్వ నమోదు, గ్రామస్థాయి నుండి పార్టీ నిర్మాణం తదితర నిర్మాణాత్మక కార్యచరణ గురించి పార్టీ నేతలకు అధినేత కేసీఆర్...

భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించిన జ్ఞానేశ్ కుమార్

భారత ప్రధాన ఎన్నికల కమిషనర్‌ (సీఈసీ)గా జ్ఞానేశ్ కుమార్ బుధవారం ఉదయం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా సీఈవో మాట్లాడుతూ..దేశ నిర్మాణానికి తొలి అడుగు ఓటింగ్‌ అని.. 18 ఏళ్లు నిండిన ప్రతి భారతీయుడు ఎలక్టర్‌గా మారాలన్నారు. ఎన్నికల సందర్భంగా ఎల్లప్పుడూ ఓటర్లు ఓటు వేయాలని తెలిపారు.భారత...

ప్రభుత్వ హాస్టళ్ల పై రెండు వారాల్లో నివేదిక ఇవ్వండి..

అడిషనల్ అడ్వకేట్ జనరల్‌కు హైకోర్టు ఆదేశాలు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ వసతి గృహలలో విద్యార్ధులకు అందిస్తున్న భోజన మెనూ వివరాల పై రెండు వారాల్లో నివేదికలు ఇవ్వాలివాస్తవ పరిస్థితులను నివేదిక రూపంలో అందించాలని నిపుణుల కమిటీని ఆదేశిస్తామని పేర్కొన్న హైకోర్టు.తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వసతి...

ఇక రెండుసార్లు CBSE బోర్డు పరీక్షలు!

ఇక రెండుసార్లు CBSE బోర్డు పరీక్షలు! వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఏడాదిలో రెండు పర్యాయాలు CBSE బోర్డు పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ మేరకు ఫిబ్రవరి 24న CBSE ముసాయిదా విడుదల చేయనుంది. JEE మెయిన్స్ తరహాలో విద్యార్థులకు రెండుసార్లు పరీక్ష రాసే అవకాశం కల్పించనున్నారు. వీటిలో...

ఫిబ్రవరి 19 ఛత్రపతి శివాజీ జయంతి

ఫిబ్రవరి 19 ఛత్రపతి శివాజీ జయంతి ధర్మ ప్రతిష్టాపనే లక్ష్యంగా, కర్తవ్య పరాయణత్వమే ధ్యేయంగా జీవించి ధన్యుడైన వారిలో నిత్యస్మరణీయుడు ఛత్రపతి శివాజీ. అందుకే శివాజీ ‘స్వరూపాన్నే ధ్యానించండి, ఆయన ప్రతాపాన్నే అనుష్ఠించండి’ అని సమర్థ రామదాసు వంటి మహనీ యులు మన జాతికి ప్రబోధించారు. హిందూ...

Translate »