Daily Archive: February 1, 2025
రాజకీయనాయకులు పార్టీ మారితే రాజీనామా చేయాల్సిందే : కేరళ హైకోర్టు తీర్పు నేడు రాజకీయ నాయకులు పార్టీలు ఫిరాయింపులకు పాల్పడడం సర్వసాధారణ విషయమే అయిపోయింది. స్వలాభం కోసమో, కేసుల నుంచి బయటపడటం కోసమో లేదా ఇతర కారణాల వల్లనో పార్టీలు మారుతుంటారు. ఈ పార్టీ ఫిరాయింపులపై కేరళ...
– మాజీ సీఎం కేసీఆర్ పై పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ సంచలన వ్యాఖ్యలు – ప్రజలను మోసం చేయడంలో కేసీఆర్ దిట్ట అంటూ విమర్శలు – మేము ఉఫ్ అని ఊదితే కొట్టుకుపోతాడన్న కాంగ్రెస్ నేత కాంగ్రెస్ కార్యకర్తలు, నేతలు ఉఫ్ అని ఊదితే ఆ గాలికే...
4 పథకాలు – ఎల్లుండి నుంచి ఖాతాల్లోకి డబ్బులు.! హైదరాబాద్ : గత నెల 26న ప్రారంభించిన నాలుగు పథకాలను గ్రామాల వారీగా అమలు చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ నెల 3వ తేదీ నుంచి లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులు జమ చేయనుంది.ఇప్పటికే 563 గ్రామాల్లో...
దేశ వ్యాప్తంగా కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలు దిగొచ్చాయి. రూ.7 మేర 19 కేజీల కమర్షియల్ సిలిండర్ ధర తగ్గింది న్యూఢిల్లీ: మరికొన్ని గంటల్లో కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టనుండగా గ్యాస్ సిలిండర్ ధరలపై ఊరట లభించింది. వాణిజ్య సిలిండర్ ధర రూ.7 మేర స్వల్పంగా దిగొచ్చింది. హోటళ్ళు,...
MSMEలకు ఆర్థిక మంత్రి నిర్మల వరాలు ఎంఎస్ఎంఈలకు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ వరాలిచ్చారు. బడ్జెట్ ప్రసంగంలో ఆమె మాట్లాడుతూ MSMEలకిచ్చే రుణాలు రూ.5 కోట్ల నుంచి రూ.10 కోట్లకు పెంచుతున్నట్లు మంత్రి తెలిపారు. స్టార్టప్లకు రూ.10 కోట్ల నుంచి రూ.20 కోట్లకు పెంచినట్లు...
బడ్జెట్కి ముందు దూసుకెళ్తున్న రైల్వే స్టాక్స్బడ్జెట్కు ముందు రైల్వే స్టాక్స్ లాభాల్లో దూసుకెళ్లాయి. బడ్జెట్లో రైల్వేకు కేటాయింపులు పెరగొచ్చనే అంచనాలతో రైల్వే స్టాక్స్ లాభాల్లో చేరాయి. 19.67 శాతం లాభంతో జుపిటర్ వాగన్స్ లిమిటెడ్ షేర్లు, రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ 12.55 శాతం, టిగాగర్ రైల్...
బడ్జెట్ లో వ్యూహాత్మకంగా కేంద్రం అడుగులు వ్యూహాత్మక అడుగులు ఫిబ్రవరి 5న ఢిల్లీ ఎన్నికలు జరగనున్నాయి. అదే విధంగా ఇదే ఏడాది కీలకమైన బీహార్ లోనూ ఎన్నికలకు కసరత్తు మొదలైంది. ఈ రెండు రాష్ట్రాల్లోనూ అధికారం కోసం బీజేపీ ఈ బడ్జెట్ లో వ్యూహాత్మకంగా వ్యవహరించే అవకాశం...
PM కృషి యోజనతో 1.70 కోట్ల మందికి ప్రయోజనం 1.7 కోట్ల రైతులకు మేలు చేయడమే లక్ష్యంగా కొన్ని ప్రతిపాదనలను నిర్మల సభకు వినిపించారు. రాష్ట్రాలతో కలిసి దేశవ్యాప్తంగా PM కృషి యోజన కింద అగ్రికల్చరల్ డిస్ట్రిక్ ప్రోగ్రామ్ను ఆరంభిస్తున్నట్టు తెలిపారు. బిహార్లో మఖానా బోర్డు ఏర్పాటుతో...
పార్లమెంటులో కేంద్ర బడ్జెట్-2025పై కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రసంగం.. న్యూఢిల్లీ : కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ 2025-26 ఆర్థిక సంత్సరానికి సంబంధించిన బడ్జెట్ను పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. లోక్సభలో మంత్రి నిర్మలమ్మ రికార్డు స్థాయిలో 8వ బడ్జెట్ ప్రవేశపెట్టారు. ప్రతిపక్షాల ఆందోళన మధ్య నిర్మలా...