Monthly Archive: January 2025
బిఆర్ఎస్ పార్టీ సభ్యత్వం చెక్కును అందజేసిన చల్లా.. జ్ఞాన తెలంగాణ గీసుకొండ జనవరి 3 గీసుగొండ మండల కేంద్రానికి చెందిన బిఆర్ఎస్ కార్యకర్త దౌడు బాబు ప్రమాదవశాత్తు ఇటీవలే మరణించగా అయన భార్య శారదకి కేసిఆర్ ప్రవేశ పెట్టిన పార్టీ సభ్యత్వం 2 లక్షల రూపాయల భీమా...
కనుల పండుగ గా అయ్యప్ప మహా పడిపూజ జ్ఞాన తెలంగాణ, చేవెళ్ల, రంగారెడ్డి జిల్లా, జనవరి 3 చేవెళ్ల మండల కంద వాడ గ్రామంలో అయ్యప్ప స్వామి సన్నిధానం ప్రాంగణంలో శుక్రవారం మాజీ ఎంపిటిసి కావలి లక్ష్మి రవీందర్ యాదవ్, కురువ మల్లేష్, ఆధ్వర్యంలో గురు స్వాములు...
జ్ఞానతెలంగాణ, చిట్యాల జనవరి 03: జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల లోశుక్రవారం రోజున జరిగిన ఇంగ్లీషు ఒలంపియడు లో జూకల్ ఉన్నత పాఠశాల కు చెందిన తొమ్మిదవ విద్యార్థి జంబుల సౌమిత్ మరియు 8 తరగతి విద్యార్థి కౌటం అభిలాష్ లు ద్వితీయ స్థానం పొందారని, పాఠశాల...
జ్ఞాన తెలంగాణ, పెద్దమందడి మండల ప్రతినిధి: తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పెద్దమందడి మండలం పామిరెడ్డిపల్లి గ్రామపంచాయతీ కమిటీ హాల్ దగ్గర ఈరోజు చదువుల తల్లి సావిత్రిబాయి పూలే 195వ జయంతిని కూలీలు, టీచర్లతో జరుపుకోవడం జరిగింది. ఈ సందర్భంగా తెలంగాణ వ్యవసాయ...
జ్ఞాన తెలంగాణ, పెద్దమందడి మండల ప్రతినిధి : పెద్దమందడి మండల పరిధిలోని మోజర్ల , మద్దిగట్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మహిళా ఉపాధ్యాయురాలు శ్రీ సావిత్రిబాయి పూలే 194వ జన్మదిన వేడుకలు , మొదటి ఉపాధ్యాయురాలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు...
జ్ఞాన తెలంగాణ, పెద్ద మందడి మండల ప్రతినిధి : పెద్దమందడి పెద్ద చెరువు మరమ్మత్తుల కోసమై GO.346 ప్రకారం 1 కోటి 12 లక్షల రూపాయలను నిన్న మంజూరు చేయించిన స్థానిక ఎమ్మెల్యే తూడిమేఘారెడ్డి గారిని గ్రామ రైతులు,పెద్దమందడి కాంగ్రెస్స్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎమ్మెల్యే తూడి...
చిట్యాల ఉన్నత పాఠశాలలో ఘనంగా మహిళ ఉపాధ్యాయ దినోత్సవం జ్ఞానతెలంగాణ, చిట్యాల, జనవరి 03: చిట్యాల ఉన్నత పాఠశాలలో సావిత్రిబాయి పూలే జయంతిని పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్రంలో మొదటి మహిళా ఉపాధ్యాయ దినోత్సవం ఘనంగా నిర్వహించామని మండల విద్యాధికారి కోడెపాక రఘుపతి తెలిపారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ సావిత్రిబాయి...
జ్ఞానతెలంగాణ,చిట్యాల జనవరి 03 : గ్రామాల అభివృద్దే ప్రభుత్వ లక్ష్యమని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. శుక్రవారం భూపాలపల్లి నియోజకవర్గం చిట్యాల మండలంలోని వివిధ గ్రామాలలో ఎమ్మెల్యే పర్యటించారు. వివిధ గ్రామాలలో పలు అభివృద్ధి పనులకు స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నేతలు, వివిధ శాఖల...
చదువుకున్నవారిలో కూడా మూఢనమ్మకాలెందుకున్నాయి? సాధారణంగా ప్రజలు, “చదువుకున్నవారిలో జ్ఞానం ఉంటుంది వారు ఏది చేసినా, ఏది మాట్లాడినా నిజమే ఉంటుంది. వారికి అన్నీ తెలుసు వారిని ఆదర్శంగా తీసుకుంటే సరిపోతుంది” అనే భావనలో ఉంటారు. కానీ ఇది పూర్తిగా నిజం కాదు. కొందరిలో చదువుకున్న కొందరిలో జ్ఞానంతో...
మన్మర్రి పాఠశాలలో ఘనంగా మహిళా ఉపాధ్యాయ దినోత్సవం. 1 ఆధునిక భారతదేశంలో తొలి మహిళా ఉపాధ్యాయిని క్రాంతి జ్యోతి సావిత్రిబాయి పూలే జన్మదినాన్ని మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా ఈరోజు షాబాద్ మండలంలోని ప్రాథమిక పాఠశాల,మరియు ఉన్నత పాఠశాల మన్మర్రీలో ఘనంగా నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా ఉపాధ్యాయుడు,మరియు సామాజిక...