Monthly Archive: January 2025
పార్టీ వారి గూడెంలో వ్యవసాయ కార్మిక గ్రామ శాఖ ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదు కార్యక్రమం జ్ఞాన తెలంగాణ ఖమ్మం జిల్లా ప్రతినిధి: జనవరి 9 : ఈరోజు వ్యవసాయ కార్మిక సంఘం పాటీవారి గూడెం గ్రామ శాఖ సభ్యత్వ నమోదు చేయడం జరిగింది 2000 వసూలు చేయడం...
వైకుంఠ ద్వార దర్శనం కోసం వెళ్తే ఏకంగా వైకుంఠానికే పంపుతున్నారు : వైఎస్ షర్మిల వైకుంఠ ద్వార దర్శనం కోసం వెళ్తే ఏకంగా వైకుంఠాని కే పంపుతున్నారని.. గోవింద నామాలు ప్రతిధ్వనించాల్సిన చోట ఘోరమైన మృత్యుఘోష వినిపిస్తున్నారని ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్.షర్మిల విమర్శించారు.లక్షలాది మంది భక్తులు...
చేవెళ్ల మండల శాఖ పి. ఆర్. టి. యు. 2025 నూతన క్యాలెండరు ఆవిష్కరణ పి ఆర్ టి యు 2025 వాల్ క్యాలెండరు, టేబుల్ క్యాలెండరు మరియు డైరీ ని ఆవిష్కరించిన పి ఆర్ టి యు రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు సామల మహేందర్ రెడ్డి...
సుప్రీంకోర్టులో కేటీఆర్ కు దక్కని ఊరట ఫార్మూలా ఈ-కార్ రేసు వ్యవహారంలో కేటీఆర్కు వరుస షాకులు తగులుతున్నాయి. కేటీఆరు ముందస్తు బెయిల్ మంజూరు చేసేందుకు సుప్రీంకోర్టు కూడా నిరాకరించింది. క్వాష్ పిటిషన్ను రేపు (శుక్రవారం) విచారణకు తీసుకునేందుకు నిరాకరించింది. కేటీఆర్ దాఖలు చేసిన పిటిషన్పై ఈనెల 15న...
సుప్రీంకోర్టులో సినీనటుడు మోహన్బాబుకు ఊరట న్యూఢిల్లీ: సినీనటుడు, దర్శక, నిర్మాత మంచు మోహన్బాబు కు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ముందస్తు బెయిల్ (Bail) పై విచారణ జరుగుతోందని, ఆ విచారణ ముగిసేంతవరకు మోహన్బాబును అరెస్ట్ చేయవద్దని సుప్రీం ధర్మాసనం ఆదేశించింది. జర్నలిస్టుపై దాడి కేసులో మోహన్బాబుపై హత్యాయత్నం...
తొక్కిసలాట ఘటనలో డీఎస్పీని బకరాను చేస్తున్నారు: బీవీ రాఘవులు తిరుపతి తొక్కిసలాట ఘటనలో ఓ డీఎస్పీని బకరా చేస్తున్నారని, బకరాను వదిలి పెద్ద పులులను పట్టుకోవాలని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు అన్నారు. ఈ ఘటనపై విచారణ కమిటీని వేయాలని డిమాండ్ చేశారు. పీఎం...
తెలంగాణ విద్యాశాఖ పూర్తిస్థాయి కార్యదర్శిగా నియామకమైన డా ” యోగితా రానా IAS గారు
పదిలో 10/10 జీపీఏ సాధిస్తే విద్యార్థులకు రూ. 10 వేలు – బిఆర్ఎస్ నాయకులు విఘ్నేష్ గౌడ్ జ్ఞాన తెలంగాణ, చేవెళ్ల, రంగారెడ్డి జిల్లా జనవరి 09: చేవెళ్ల మండలం గొల్లపల్లి గ్రామ ప్రాథమిక ఉన్నత పాఠశాల లో పదో తరగతుల 10/10 జీపీఏ సాధించిన విద్యార్థులకు...
మాజీ ఎంపీపీ రఘు ప్రసాద్ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ జ్ఞాన తెలంగాణ, పెద్దమందడి మండల ప్రతినిధి,జనవరి 9: పెద్దమందల మండలంలోని పామిరెడ్డిపల్లి గ్రామానికి 33/11 కేవి సబ్ స్టేషన్ శంకుస్థాపనకు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క రాకతో నేడు మాజీ ఎంపీపీ రఘు ప్రసాద్ ఆద్వర్యంలో బైక్...
జ్ఞాన తెలంగాణ,రాజేంద్రనగర్, జనవరి 8 :పచ్చని గ్రామాల్లో సైతం నివురు గప్పిన నిప్పులా పెట్రోల్ బంక్ ఏర్పాటు చేయడం ఆందోళన కలిగిస్తుందని స్థానికులు వాపోతున్నారు. ఓవైపు సెల్ టవర్లు మరోవైపు పెట్రోల్ బంకులు పంటల మీద ఎలాంటి ప్రభావం చూపిస్తాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రంగారెడ్డి జిల్లా...