సంగారెడ్డి లో యువకుడి దారుణ హత్య
సంగారెడ్డి శాంతినగర్ లో యువకుడి దారుణ హత్య సంగారెడ్డి శాంతినగర్ లో యువకుడి దారుణ హత్య,లారీ డ్రైవర్ గా పని చేస్తున్న సమీర్(27) ని కత్తితో నరికి హత్య చేసిన దుండగులు ఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్న పోలీసులు…
సంగారెడ్డి శాంతినగర్ లో యువకుడి దారుణ హత్య సంగారెడ్డి శాంతినగర్ లో యువకుడి దారుణ హత్య,లారీ డ్రైవర్ గా పని చేస్తున్న సమీర్(27) ని కత్తితో నరికి హత్య చేసిన దుండగులు ఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్న పోలీసులు…
మాజీ సర్పంచ్ లక్ష్మీ నర్సింహ్మ రెడ్డి కడ్తాల్ , (జ్ఞాన తెలంగాణ) : యువకులు క్రీడలతో పాటుగా ఉద్యోగ సాధనలో రాణించాలని కడ్తాల్ మాజీ సర్పంచ్ లక్ష్మీ నర్సింహ్మ రెడ్డి అన్నారు. కడ్తాల్ మండల కేంద్రంలో గత మూడు రోజుల నుండి జరుగుతున్న ఐక్యత క్రికెట్ టోర్నమెంట్...
మాజీ ఎంపీ మంద జగన్నాథం ఇకలేరు గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో హాస్పిటల్ లో చికిత్స పొందుతూ ఈరోజు సాయంత్రం మృతి చెందినట్లు వారు అనుచరులు ఒక ప్రకటనలో తెలిపారు…
ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ గురుకులాల్లో ఐదు నుంచి తొమ్మిదో తరగతి వరకు ప్రవేశాల కోసం ఫిబ్రవరి 23న ప్రవేశపరీక్ష నిర్వహిస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. ప్రవేశాలపై గ్రామాలు, నియోజకవర్గాలు, పాఠశాలల్లో విస్తృత ప్రచారం చేయాలన్నారు. శనివారం ప్రజాభవన్లో...
శబరిమలలో పోటెత్తిన భక్తులు ఈనెల 14న మకర జ్యోతి దర్శనంఅయ్యప్ప దర్శనానికి 12 గంటలకు పైగా సమయంపంబ వరకు అయ్యప్ప భక్తుల క్యూ లైన్లురద్దీ కారణంగా 4 వేల మందికి మాత్రమే స్పాట్ దర్శనంరేపటి నుంచి ఆన్లైన్ దర్శనాలు కుదింపురేపు 50 వేల మందికి, 14న 40...
అంగ రంగ వైభవంగా శ్రీశైల బ్రహ్మోత్సవాలు 11వ తేదీ నుండి 17 వరకు బ్రహ్మోత్సవాలు ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైన శ్రీశైల మల్లికార్జున స్వామి క్షేత్రంలో సంక్రాంతి ఉత్సవాలు ప్రారంభం అయినాయి. దట్టమైన నల్లమల అడవుల్లో, కృష్ణానది ఒడ్డున.. జ్యోతిర్లింగం, శక్తిపీఠం ఒకేచోట వెలసిన భూలోకకైలాసమే శ్రీశైలం. ఇక్కడ...
– గ్రామ స్థాయి కబడ్డీ టోర్నమెంట్ కు ఘనంగా ఏర్పాట్లు చేసిన నిర్వాహకులు – పాల్గొననున్న 13 కబడ్డీ జట్లు 130 మంది క్రీడాకారులు – తమ కబడ్డీ క్రీడాకారుల విన్యాసాలు తిలకించేందుకుఆసక్తి తో ఎదురుచూస్తున్న క్రీడా ప్రేమికులు గ్రామ ప్రజలు జ్ఞాన తెలంగాణ, శంకర్ పల్లి:...
నేడు రాజమాత జిజియా బాయి 427 వ జయంతి రాజమాత జిజియా బాయి మహారాష్ట్ర లోని బుల్దానా జిల్లాలోని సింధ్ఖేడ్ అనే గ్రామంలో 1598 వ సంవత్సరం జనవరి 12 వ తేదీన జన్మించింది. ఈమె తండ్రి యాదవ వంశానికి చెందినవాడు.జిజియా బాయి మరాఠాకు చెందిన కుర్మీ...
“సాహితీ సూరీడు అలిశెట్టి ప్రభాకరుడు” అక్షర రూపం దాల్చిన ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’ అన్న మహాకవి కాళోజి మాటలు శ్రీశ్రీ తరువాత అంత ఎక్కువగా ‘కోట్’ అయిన కవిత్వాన్ని సొంతం చేసుకున్న అలిశెట్టి ప్రభాకర్ కలం నుండి జాలువారి, హృదయాలను కదిలించే కవితాక్షరాలకు...
ట్యాంకర్ ఢీకొని శంకర్ పల్లి వాసి మృతి ట్యాంకర్ అతివేగం వల్లే ప్రమాదం. శంకర్ పల్లి గణేష్ నగర్ కి చెందిన అశోక్ మృతి. శంకర్పల్లి మున్సిపల్ పరిధిలో గణేష్ నగర్ కి చెందిన అశోక్ పని నిమిత్తం శంకర్పల్లి నుంచి పటాన్చెరు తన ద్విచక్ర వాహనంపై...