Daily Archive: January 9, 2025

సుప్రీంకోర్టులో సినీనటుడు మోహన్‌బాబుకు ఊరట

సుప్రీంకోర్టులో సినీనటుడు మోహన్‌బాబుకు ఊరట న్యూఢిల్లీ: సినీనటుడు, దర్శక, నిర్మాత మంచు మోహన్‌బాబు కు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ముందస్తు బెయిల్‌ (Bail) పై విచారణ జరుగుతోందని, ఆ విచారణ ముగిసేంతవరకు మోహన్‌బాబును అరెస్ట్ చేయవద్దని సుప్రీం ధర్మాసనం ఆదేశించింది. జర్నలిస్టుపై దాడి కేసులో మోహన్‌బాబుపై హత్యాయత్నం...

తొక్కిసలాట ఘటనలో డీఎస్పీని బకరాను చేస్తున్నారు: బీవీ రాఘవులు

తొక్కిసలాట ఘటనలో డీఎస్పీని బకరాను చేస్తున్నారు: బీవీ రాఘవులు తిరుపతి తొక్కిసలాట ఘటనలో ఓ డీఎస్పీని బకరా చేస్తున్నారని, బకరాను వదిలి పెద్ద పులులను పట్టుకోవాలని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు అన్నారు. ఈ ఘటనపై విచారణ కమిటీని వేయాలని డిమాండ్ చేశారు. పీఎం...

పదిలో 10/10 జీపీఏ సాధిస్తే విద్యార్థులకు రూ. 10 వేలు

పదిలో 10/10 జీపీఏ సాధిస్తే విద్యార్థులకు రూ. 10 వేలు – బిఆర్ఎస్ నాయకులు విఘ్నేష్ గౌడ్ జ్ఞాన తెలంగాణ, చేవెళ్ల, రంగారెడ్డి జిల్లా జనవరి 09: చేవెళ్ల మండలం గొల్లపల్లి గ్రామ ప్రాథమిక ఉన్నత పాఠశాల లో పదో తరగతుల 10/10 జీపీఏ సాధించిన విద్యార్థులకు...

మాజీ ఎంపీపీ రఘు ప్రసాద్ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ

మాజీ ఎంపీపీ రఘు ప్రసాద్ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ జ్ఞాన తెలంగాణ, పెద్దమందడి మండల ప్రతినిధి,జనవరి 9: పెద్దమందల మండలంలోని పామిరెడ్డిపల్లి గ్రామానికి 33/11 కేవి సబ్ స్టేషన్ శంకుస్థాపనకు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క రాకతో నేడు మాజీ ఎంపీపీ రఘు ప్రసాద్ ఆద్వర్యంలో బైక్...

పచ్చని పల్లెల్లో నివురు గప్పిన నిప్పులా పెట్రోల్ బంకులు

జ్ఞాన తెలంగాణ,రాజేంద్రనగర్, జనవరి 8 :పచ్చని గ్రామాల్లో సైతం నివురు గప్పిన నిప్పులా పెట్రోల్ బంక్ ఏర్పాటు చేయడం ఆందోళన కలిగిస్తుందని స్థానికులు వాపోతున్నారు. ఓవైపు సెల్ టవర్లు మరోవైపు పెట్రోల్ బంకులు పంటల మీద ఎలాంటి ప్రభావం చూపిస్తాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రంగారెడ్డి జిల్లా...

భారతీయ కిసాన్ సంఘం కందవాడ గ్రామంలో గ్రామ కమిటీ సమావేశము మరియు నూతనంగా కమిటీ

భారతీయ కిసాన్ సంఘం కందవాడ గ్రామంలో గ్రామ కమిటీ సమావేశము మరియు నూతనంగా కమిటీ జ్ఞాన తెలంగాణ, చేవెళ్ల, రంగారెడ్డి జిల్లా జనవరి 09:రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం కందవాడ గ్రామంలో భారతీయ కిసాన్ సంఘం రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం కందవాడ గ్రామంలో గ్రామ కమిటీ...

తిరుమల తొక్కిసలాట ఘటనలో మృతి చెందిన ఆరుగురు

తిరుమల తొక్కిసలాట ఘటనలో మృతి చెందిన ఆరుగురు 1) లావణ్య స్వాతి(37) తాటిచెట్లపాలెం, విశాఖపట్నం2) శాంతి (35) కంచరపాలెం, విశాఖపట్నం3) రజని (47), మద్దెలపాలెం, విశాఖపట్నం4) బాబు నాయుడు(51), రామచంద్రపురం, నరసరావుపేట5) మల్లిగ(50), మేచారి గ్రామం. సేలం జిల్లా, తమిళనాడు6) నిర్మల (45), పొల్లాచ్చి, తమిళనాడు

అంగన్‌వాడీల్లో కొలువుల భర్తీ!

అంగన్‌వాడీల్లో కొలువుల భర్తీ! రాష్ట్రంలో అంగన్‌వాడీ కేంద్రాలను పటిష్టం చేసే దిశగా మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ చర్యలకు ఉపక్రమించింది. పూర్వ ప్రాథమిక (ప్రీ ప్రైమరీ) విద్యను పక్కాగా అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో.. పూర్తిస్థాయిలో సిబ్బంది నియామకంపై దృష్టిపెట్టింది. ఈ మేరకు అంగన్‌వాడీల్లో...

కేటీఆర్ చెప్పినట్లే చేశాం – ఏ 2, ఏ 3 చెప్పింది ఇదే !

కేటీఆర్ చెప్పినట్లే చేశాం – ఏ 2, ఏ 3 చెప్పింది ఇదే ! ఫార్ములా ఈ రేసులో అందరూ కేటీఆర్‌ వైపే వేళ్లు చూపిస్తున్నారు. అధికారులుగా తమ బాధ్యతలు తాము నిర్వర్తించామని పై అధికారులు చెప్పింది చేశామని ఏసీబీ, ఈడీ అధికారులకు అర్వింద్ కుమార్, బీఎల్ఎన్‌...

Translate »