Daily Archive: December 28, 2024
గుర్తు తెలియని మృతదేహం.. వరంగల్ 15 వ డివిజన్ ధర్మారం లోని కప్ప హోటల్ వెనకాల చెరువులో ఉరివేసుకొని వ్యక్తి ఆత్మ హత్య మృతదేహన్ని గుర్తించి పోస్ట్ మార్టం కొరకు MGM హాస్పిటల్ కు తరలించిన గీసుగొండ సర్కిల్ ఇన్స్పెక్టర్ A మహేందర్ SI ప్రశాంత్ మృతుడు...
యు టర్న్ ఏర్పాటు చేశారు కానీ ఉపయోగం ఎం ఉంది.. జ్ఞాన తెలంగాణ,రాజేంద్రనగర్ డిసెంబర్ 28: పురపాలక పరిధి లో యు టర్న్ వద్ద కొద్ది రోజులు తెరిచి ఉండడం మూసి వేయడం తో ఆవాహన దారులు అవస్థలు అలవికానివి ఎంతో అసహనం వ్యక్తం చేస్తున్నారు.శంషాబాద్ పురపాలక...
జ్ఞాన తెలంగాణ,రాజేంద్రనగర్ ,డిసెంబర్ 28: మండల పరిధి లో శనివారం బాలుడు తప్పిపోయిన ఘటన వెలుగులోకి వచ్చింది.వివరాల్లోకి వెళితే రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ శంషాబాద్ మండల పరిధి లోని మదనపల్లి కి చెందిన రామ్ చరణ్ తప్పిపోయిన విశయం పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు దారుడు...
మృతుడి కుటుంబానికి మేఘన్న ఆర్థిక సాయం జ్ఞాన తెలంగాణ, వనపర్తి జిల్లా ప్రతినిధి,తేది : శ్రీరంగాపురం మండల కేంద్రంకు చెందిన గొల్ల బంకుల్ల ఎల్లస్వామి గారు గత పది రోజుల క్రితం మరణించడం జరిగింది. ఈ విషయాన్ని తెలుసుకున్న శ్రీరంగాపురం మండలం మేఘన్న యువసేన సభ్యులు శ్రీహరి...
ఙ్ఞాన తెలంగాణ, వనపర్తి జిల్లా ప్రతినిధి,తేది :- శ్రీరంగపురం మండల కేంద్రంలోనీ అంబేద్కర్ కాలనీ నందు గ్రామపంచాయతీ కార్యదర్శి నందకిషోర్ గారి ఆధ్వర్యంలో జరుగుతున్న ఇందిరమ్మ ఇళ్ల సర్వేను శ్రీరంగాపూర్ మండల కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీహరి రాజు మరియు మండల ఎస్సీ సెల్ ప్రధాన...
ఇందిరమ్మ కాలనీకి త్రాగు నీటి మరమ్మత్తు పనులు పూర్తి జ్ఞాన తెలంగాణ, నల్లగొండ జిల్లా ప్రతినిధి, డిసెంబర్ 28: మండలం లోని ఎల్లారెడ్డిగూడెంలో సర్వీస్ రోడ్ విస్తరణ పనులలో భాగంగా డ్రైనేజీ పనుల వల్ల త్రాగు నీరు పైపు లైన్ పగిపోవడంతో గత ఐదు రోజుల నుండి...
ప్రజా పోరాటాలతోనే సమస్యల పరిష్కారం ఘనపూర్ (స్టేషన్)జ్ఞాన తెలంగాణ : ప్రజా పోరాటాల ద్వారానే సమస్యలు పరిష్కారం అవుతాయని కాబట్టి పార్టీ కార్యకర్తలు శ్రేణులు సైనికుల్లా పని చేయాలని సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు జి నాగయ్య పిలుపునిచ్చారు.*ఘనపూర్ మండల కేంద్రంలోని మా గార్డెన్స్ లో సిపిఎం...
సీనియర్ నాయకులు దైద యాకుబ్ గారి పార్థివదేహానికి నివాళులు అర్పించిన ఎమ్మెల్యే కడియం శ్రీహరి స్టేషన్ ఘనపూర్ మండలం ఇప్పగూడెం గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు దైద యాకుబ్ మరణించడంతో మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి వారి నివాసానికి...
దేశం మరియు ప్రపంచం ఒక గొప్ప ఆర్థిక వేత్తను కోల్పోయింది…. ప్రముఖ ఆర్థిక వేత్త, మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ ఒక అజాత శత్రువు అని మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి గారు అన్నారు.స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ కేంద్రంలోని ఎమ్మెల్యే...
ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ను ముక్తకంఠంతో వ్యతిరేకించిన కేయూ విద్యార్థి సంఘాలు జ్ఞాన తెలంగాణ వరంగల్ డిసెంబర్ 29: EWS రిజర్వేషన్ వల్ల ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు మైనార్టీ విద్యార్థులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాల్లో తీవ్రమైన నష్టం జరుగుతుందని సమాజంలో వెనుకబడి ఉన్న బడుగు బలహీన వర్గాలకు...