డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కు నివాళులర్పించిన రంగారెడ్డి జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ ఎలుగంటి మధుసూదన్ రెడ్డి
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కు నివాళులర్పించిన రంగారెడ్డి జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ ఎలుగంటి మధుసూదన్ రెడ్డి జ్ఞాన తెలంగాణ,షాబాద్,డిసెంబర్ 06: డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 69 వ వర్ధంతి సందర్భంగా రంగారెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎలుగంటి మధుసూదన్ రెడ్డి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు...
