రవీంద్ర భారతిలో రాజేందర్ రెడ్డి కి సన్మానం
రవీంద్ర భారతిలో రాజేందర్ రెడ్డి కి సన్మానం చేవెళ్ల, నవాపేట్ నవంబర్, 28 తెలంగాణ భాష సాంస్కృతిక శాఖ సౌజన్యంతో, తెలంగాణ కవుల సంఘం, కళా సూర్య కల్చరల్ ఆర్గనైజేషన్, ఆధ్వర్యంలో రవీంద్ర భారతి హైదరాబాదులో డా,జనువాడ రామస్వామి, రచించిన చిలుకూరు సుందరేశ్వర శతకం, పుస్తక ఆవిష్కరణ...
