Daily Archive: November 28, 2024
రవీంద్ర భారతిలో రాజేందర్ రెడ్డి కి సన్మానం చేవెళ్ల, నవాపేట్ నవంబర్, 28 తెలంగాణ భాష సాంస్కృతిక శాఖ సౌజన్యంతో, తెలంగాణ కవుల సంఘం, కళా సూర్య కల్చరల్ ఆర్గనైజేషన్, ఆధ్వర్యంలో రవీంద్ర భారతి హైదరాబాదులో డా,జనువాడ రామస్వామి, రచించిన చిలుకూరు సుందరేశ్వర శతకం, పుస్తక ఆవిష్కరణ...
జిల్లా స్థాయి టాలెంట్ టెస్ట్ లో పాల్గొన్నతంగేడి పల్లి విద్యార్థులు జ్ఞానతెలంగాణ,చేవెళ్ల : జన విజ్ఞాన వేదిక వికారాబాద్ జిల్లా ఆధ్వర్యంలో జిల్లా స్థాయి టాలెంట్ టెస్ట్ నిర్వహించడం జరిగింది అందులో భాగంగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల తంగడపల్లి నుండి విద్యార్థులు ఈ టాలెంట్ టెస్ట్...
జామ కుశాల్ ప్రధాన కార్యదర్శి తెలంగాణ రాష్ట్ర టీచర్స్ ఫెడరేషన్ TRTF రంగారెడ్డి జిల్లా బోధనా అభ్యసన ప్రక్రియ విజయవంతం కావాలంటే బోధనేతర పనులు ఉపాధ్యాయు లకు అప్పగించకూడదని తెలంగాణ రాష్ట్ర టీచర్స్ ఫెడరేషన్ (టిఆర్టిఎఫ్)రంగారెడ్డి జిల్లా అధ్యక్ష,ప్రధాన కార్యదర్శి ప్రభు త్వాన్ని కోరారు. ప్రతిరోజు ఉపాధ్యాయులు...
అనుమతులున్న విదేశీ వైద్య కళాశాలల్లోనే చేరాలి విదేశాల్లో వైద్యవిద్యను అభ్యసించాలనుకునే విద్యార్థులు తప్పనిసరిగా తమ అనుమతి పొందిన వైద్యకళాశాలల్లోనే సీట్లు పొందాలని జాతీయ వైద్య కమిషన్(ఎన్ఎంసీ) స్పష్టం చేసింది. వైద్యవిద్య పాఠ్య ప్రణాళిక, నిర్దేశిత గడువులోగా వైద్యవిద్య పూర్తి, క్లినికల్, నాన్ క్లినికల్ అంశాల్లో శిక్షణ.. తదితర...
డీఎస్సీ-2008 అభ్యర్థులకు వారంలో కొలువులు హైదరాబాద్: డీఎస్సీ-2008లో నష్టపోయిన 1399 మంది అభ్యర్థులకు మరోవారంలో కొలువులు దక్కనున్నాయి. వారి ధ్రువపత్రాలను గత నెలలోనే అధికారులు పరిశీలించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు వారికి కాంట్రాక్టు విధానంలో ఉపాధ్యాయ ఉద్యోగాలిచ్చేందుకు అధికారులు సన్నాహాలు ప్రారంభించారు. వారంలో వారికి నియామకపత్రాలు ఇస్తామని...
ప్రభుత్వం పై బి ఆర్ ఎస్ యువ నాయకులు పృద్వి రాజ్ ఫైర్ జ్ఞాన తెలంగాణ, చేవెళ్ల, రూరల్, ప్రతినిధి నవంబర్ 28 : కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న విద్యార్థులు కనికరం లేని ప్రభుత్వానికి ఇంకా ఎలా తెలియపరచాలి విద్యార్థులు చనిపోతున్నారు...
29న దీక్షా దివస్ విజయవంతం చేద్దాం జ్ఞాన తెలంగాణ, చేవెళ్ల, రూరల్, ప్రతినిధి, నవంబర్ 28: ఈ నెల 29న దీక్షా దివస్ కార్యక్రమాన్ని తెలంగాణ వ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు చేవెళ్ల నియోజకవర్గం బీఆర్ఎస్ నాయకులు తరలి రావాలని...