Monthly Archive: October 2024
గ్రామాల పటిష్టతకు శంకర్ పల్లి ఎంపీడీవో వెంకటయ్య గౌడ్ ప్రత్యేక ఫోకస్ జ్ఞాన తెలంగాణ, శంకర్ పల్లి: గ్రామపంచాయతీ సర్పంచ్ ల పదవీకాలం ముగిసి సంవత్సరం కాలం కావస్తున్నా గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగక సర్పంచ్ లు లేకపోవడంతో, రాష్ట్ర వ్యాప్తంగా మండల పరిషత్ డెవలప్మెంట్ ఆఫీసర్...
ఇంటింటికి తిరిగి సభ్యత్వం నమోదును విసృతం చేయండి జ్ఞాన తెలంగాణ,ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ప్రతినిధి,అక్టోబర్ 24 : మల్కాపూర్ గ్రామంలో బీజేపీ సభ్యత నమోదు కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి తిరిగి సభ్యత్వం చేయడం జరిగిందిఈ కార్యక్రమానికి భారతీయ జనతా పార్టీ చేవెళ్ల మండల ఉపాధ్యక్షులు గౌండ్ల కృష్ణ...
రిటైర్మెంట్ ప్రకటించిన హాకీ ప్లేయర్ రాణి రాంపాల్ భారత మహిళా హాకీ ప్లేయర్, మాజీ కెప్టెన్ రాణి రాంపాల్ గురువారం రిటైర్మెంట్ ప్రకటించారు. సుదీర్ఘ కెరీర్కు ముగింపు పలుకుతున్నట్టు గురువారం రాంపాల్ వెల్లడించారు. టీమిండియా విజయాల్లో కీలక పాత్ర పోషించిన ఆమె తన 16 ఏండ్ల కెరీర్కు...
లక్ష్మీపురం గ్రామంలో ఆలయ నిర్మాణానికి విరాళం అందించిన చిక్కుల అప్పయ్య కుమారులు జ్ఞాన తెలంగాణ,కల్లూరు : కల్లూరు మండలం లక్ష్మీపురం (రాళ్ల బంజర) గ్రామంలో దేవాలయం నిర్మించడానికి పెద్దలు పసుమర్తి చంద్రరావు స్వగృహంలో సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్, మేరమ్మ తల్లి ఆలయ నిర్మించడానికి స్థలానికి గాను...
రాష్ట్రంలో ఆయా జిల్లాలకు ప్రభుత్వం నియమించిన జిల్లా విద్యా శాఖాధికారులు. ఎన్.టి. నాయుడు – జిల్లా పాఠశాల విద్యా అధికారి (DSEO), పార్వతీపురం మన్యం జిల్లా. యూ. మాణిక్యం నాయుడు – జిల్లా విద్యా అధికారి (DEO), విజయనగరం. ఎన్. ప్రేమ్ కుమార్ – జిల్లా విద్యా...
౹౹నమోతస్స భగవతో అరహతో సమ్మాసంబుద్ధస్స౹౹ జీవన్ముక్తుడు పరిపూర్ణ జ్ఞోనోదయడైన భగవాన్ బుద్ధునికి నేను అభివాదన(వందనం లేదా నమస్సులు) చేస్తున్నాను. భగవతో అనగా భగవాన్ అని అర్థం.బుద్ధునికి గల బిరుదు భగవాన్.భగవాన్ పదానికి అయ్యా, సర్, గౌరవనీయులు అని అర్థం చెప్పుకోవచ్చును.బుద్ధ దేవుడు దొడ్డ గుణములు గల మహామానవీయుడు...
అభివృద్ధి పనులను పరిశీలించిన సబితా ఇంద్రారెడ్డి అభివృద్ధిని అడ్డుకోవద్దు : సబితా ఇంద్రారెడ్డి జ్ఞాన తెలంగాణ,మహేశ్వరం, అక్టోబర్ 24 :మహేశ్వరం నియోజకవర్గం తుక్కుగూడ మున్సిపాలిటీ పరిధి రావిర్యాల పెద్ద చెరువు కట్ట పైన జరుగుతున్న అభివృద్ధి పనులను మాజీ మంత్రి మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి పరిశీలించారు.ఈ...
చిట్యాల లో పట్టించుకోని రెవెన్యూ మైనింగ్ అధికారులు మళ్లీ మొదలైంది మొరం దందా జ్ఞానతెలంగాణ,చిట్యాల,అక్టోబరు24 :జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలోని కైలాపూర్ గ్రామపంచాయతీ శివారులోని శాంతినగర్ గుట్టల్లో అక్రమ మొరం దందా మళ్ళీ మొదలైందని సంబంధిత రెవిన్యూ మైనింగ్ అధికారులు పట్టించుకోవడంలేదని గత కొన్ని నెలల...
చేవెళ్ల గడ్డపై నీలి జెండా ఎగురవేద్దాం నాతో కలిసి రండి — చేవెళ్ల నియోజకవర్గ ప్రజలకు పిలుపునిచ్చిన నూతన అధ్యక్షుడు టప్ప కృష్ణ జ్ఞాన తెలంగాణ, శంకర్ పల్లి: రంగారెడ్డి జిల్లా నియోజకవర్గ బీఎస్పీ పార్టీ అధ్యక్షుడిగా కౌకుంట్ల వాసి టప్ప కృష్ణ ను నియమిస్తూ రంగారెడ్డి...