Monthly Archive: September 2024

శ్రీ గంగాధర క్షేత్రంలో సామూహిక కుంకుమార్చన

శ్రీ గంగాధర క్షేత్రంలో సామూహిక కుంకుమార్చన జ్ఞాన తెలంగాణ,రాజన్న సిరిసిల్ల :రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండల కేంద్రంలోని శ్రీ గంగాధర క్షేత్రంలో శుక్రవారం సామూహిక కుంకుమార్చన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు వినాయక నవరత్న ఉత్సవాల భాగంగా ఏడవ రోజు శుక్రవారం పురస్కరించుకొని పెద్ద ఎత్తున కుంకుమార్చన...

ప్రతి పక్షాల గొంతు నొక్కుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం

జ్ఞాన తెలంగాణ :రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండల మాజీ వైస్ ఎంపీపీ సుదగోని శ్రీనాథ్ గౌడ్ ని మరియు బీఆర్ఎస్ పార్టీ మండల యూత్ ప్రెసిడెంట్ బుర్ర సూర్య గౌడ్ లను హైదరాబాద్ శేరిలింగంపల్లి లో బీఆర్ఎస్ పార్టీ మీటింగ్ నేపధ్యంలోముందస్తు అరెస్ట్ చేసి ఇల్లంతకుంట...

ప్రభుత్వ డిగ్రీ కళాశాల చుట్టూ ప్రహరీ గోడ నిర్మించాలి

ప్రభుత్వ డిగ్రీ కళాశాల చుట్టూ ప్రహరీ గోడ నిర్మించాలి. చేవెళ్ల మండల కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల భవనానికి కేటాయించిన ఐదు ఎకరాల భూమిని కలుపుకొని చుట్టూ ప్రహరీ గోడని నిర్మించాలని పిడిఎస్ యు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి ఖానాపురం రాజేష్ అన్నారు. శుక్రవారం...

నిజమైన స్నేహితులు, శత్రువులు గురించి భగవాన్ బుద్ధుడు ఏం చెప్పారు..?

స్నేహితులు లాగ కనబడుతూ శత్రువులు నాలుగు రకాల వాళ్ళు ఉంటారని భగవాన్ బుద్ధుడు సిగాలుడు అనే గృహస్తునికి ఈ విధంగా వివరించారు :1.దోపిడీ మనస్తత్వం గల వాళ్ళు, 2.మాటలు అధికం, 3.చేతలు శూన్యం అయిన వాళ్ళు, 4.పొగడ్తలతో ప్రొద్దు పుచ్చు వాళ్ళు,వృథాగా కాలాన్ని గడిపే వాళ్ళు.. మొదటి...

ప్రధాని, సీజేఐ భేటీపై అనుమానాలున్నాయ్‌

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ ఇంట్లో జరిగిన గణపతి పూజకు ప్రధానమంత్రి మోదీ హాజరవడంపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పించాయి. ప్రధాని, సీజేఐ భేటీపై అనుమానాలున్నాయ్‌ న్యూఢిల్లీ, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ ఇంట్లో జరిగిన గణపతి పూజకు ప్రధానమంత్రి మోదీ హాజరవడంపై...

గాంధీ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేనే..

గాంధీ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేనే.. అసెంబ్లీ పబ్లిక్‌ అకౌంట్స్ కమిటి (పీఏసీ) చైర్మన్‌ గా ఎంపికైన శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరెకెపూడి గాంధీ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేనని రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పష్టం చేశారు. కేవలం నియోజకవర్గ అభివృద్ధి కోసమే గాంధీ కాంగ్రెస్‌ నేతలతో సన్నిహితంగా ఉంటున్నారని ఆయన పేర్కొన్నారు....

క్లాసు రూంలో ఉపాధ్యాయులు సెల్ ఫోన్ వాడొద్దు?

క్లాసు రూంలో ఉపాధ్యాయులు సెల్ ఫోన్ వాడొద్దు? హైదరాబాద్: సెప్టెంబర్ 13తరగతి గదిలో సెల్‌ఫోన్‌ మాట్లాడే ఉపాధ్యాయులపై చర్యలు తీసుకోవాలని విద్యాశాఖ అధికారులు నిర్ణయించారు.ఈ మేరకు ఉన్నతాధి కారులు గురువారం సాయంత్రమే సర్క్యూలర్‌ ను జారీ చేశారు. ఈ నిర్ణయాన్ని రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లో అమలు పరచాలని...

విద్యార్థి ఆత్మహత్య..

చిల్పూరు మండలం వంగాలపల్లి రైల్వే గేటు వద్ద రైలు కిందపడి విద్యార్థి ఆత్మహత్య..స్టేషన్ ఘనపూర్ మండలం శివునిపల్లి లోని సెయింట్ థామస్ స్కూల్లో పదవ తరగతి చదువుతున్న విద్యార్థి..ఈరోజు ఉదయం హాస్టల్ నుండి పారిపోయాడని తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చిన యాజమాన్యం..పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన పాఠశాల...

హైదరాబాద్‌:డీజీపీకి సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాలు..హైదరాబాద్‌

డీజీపీకి సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాలు.. రాజకీయ కుట్రలు సహించేది లేదు.. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీసే పనిలో బీఆర్ఎస్‌ ఉంది.. శాంతి భద్రతలకు భంగం కలిగించేవారు ఎవరైనా కఠినంగా వ్యవహరించాలని డీజీపీని ఆదేశించిన సీఎం

ఢిల్లీ ఎయిమ్స్‌లోనే సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి భౌతికకాయం.

ఢిల్లీ ఎయిమ్స్‌లోనే సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి భౌతికకాయం. ఇవాళ సాయంత్రం 6 గంటలకు వసంత్‌కుంజ్ లోని ఆయన నివాసానికి తరలింపు.. రేపు ఉదయం 8 గంటలకు ఇంటి నుంచి సీపీఎం కేంద్ర కార్యాలయానికి తరలింపు.. రేపు ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5...

Translate »