మహాలింగాపురం లో 17 లక్షలకు రెండు లడ్డులను కైవసం చేసుకున్న పోతుగంటి మల్లారెడ్డి.
మహాలింగాపురం లో 17 లక్షలకు రెండు లడ్డులను కైవసం చేసుకున్న పోతుగంటి మల్లారెడ్డి. శ్రీ వివేకానంద యూత్ వారు నిర్వహించిన లడ్డు 9 లక్షలకు, సర్ధార్ వల్లభాయ్ పటేల్ యూత్ ఆధ్వర్యంలో మరో లడ్డు 8 లక్షలకు కైవసం చేసుకున్నారు. పోటా పోటీగా సాగిన వేలం పాటలలో...
