Monthly Archive: September 2024
పొద్దుటూరులో ఘనంగా చాకలి ఐలమ్మ 129 వ జన్మదిన వేడుకలు జ్ఞాన తెలంగాణ, శంకర్ పల్లి: రంగారెడ్డి జిల్లా,శంకర్ పల్లి మండలం, ప్రొద్దుటూరు గ్రామం లో చాకలి ఐలమ్మ 129 వ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రొద్దుటూరు గ్రామ మాజీ వార్డ్ మెంబర్ చాకలి రాములు...
మంత్రి శ్రీధర్ బాబు గారిని కలిసిన మల్హర్ రావు దళిత నాయకులు జ్ఞాన తెలంగాణ, మల్హర్ రావ్, సెప్టెంబర్ 25: గత ప్రభుత్వం హయాంలో దళిత బంధు పథకాన్ని పొందిన లబ్ధిదారులు ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబును హైదరాబాదులో ప్రొసీడికులు వచ్చి డబ్బు మంజూరై...
టి యు టి ఎఫ్ మండల కార్యవర్గ సమావేశం జ్ఞానతెలంగాణ,శంకర్ పల్లి: శంకర్ పల్లి మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాల లో టి యు టి ఎఫ్ మండల కార్యవర్గ సమావేశం నిర్వహించడం జరిగింది ఇట్టి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా TUTF వ్యవస్థాపక అధ్యక్షులు డి.మలారెడ్డి, రాష్ట్ర...
మహాలింగాపురం లో 17 లక్షలకు రెండు లడ్డులను కైవసం చేసుకున్న పోతుగంటి మల్లారెడ్డి. శ్రీ వివేకానంద యూత్ వారు నిర్వహించిన లడ్డు 9 లక్షలకు, సర్ధార్ వల్లభాయ్ పటేల్ యూత్ ఆధ్వర్యంలో మరో లడ్డు 8 లక్షలకు కైవసం చేసుకున్నారు. పోటా పోటీగా సాగిన వేలం పాటలలో...
మెహదీపట్నం డిపో బస్సు డ్రైవర్ రాష్ డ్రైవింగ్ నిండు ప్రాణం బలి జ్ఞాన తెలంగాణ, శంకర్ పల్లి: ఆర్టీసీ డ్రైవర్ రాష్ డ్రైవింగ్ వల్ల ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయిన సంఘటన శంకర్ పల్లి మండలంలోని, బుల్కాపూర్ గ్రామ శివారు రాఘవేంద్ర స్వామి గుడి సమీపంలో జరిగింది....
జవహర్ నవోదయ విద్యాలయం లో ప్రవేశానికి గడువు పొడిగింపు నాగార్జునసాగర్ లోని జవహర్ నవోదయ విద్యాలయం(జేఎన్ వీ)లో 2025-26 విద్యాసంవత్సరానికి గాను ఆరో తరగతిలో ప్రవేశానికి దరఖాస్తు గడువును ఈ నెల 23వ తేదీ వరకు పొడిగించినట్లు ప్రిన్సిపాల్ ఆర్. నాగభూషణం సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు....
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆన్ లైన్ శిక్షణ కేంద్ర ప్రభుత్వ ఆమోదిత నేషనల్ స్కిల్ అకాడమీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ కోర్సుల్లో ఆన్ లైన్ శిక్షణ ఇస్తున్నట్లు ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ శ్రీమాన్ రెడ్డి తెలిపారు. పీజీ, ఇంజినీరింగ్, డిగ్రీ, పాలిటెక్నిక్ చదువుతున్న/పూర్తి చేసినవారితోపాటు...
Image Source /Forage జేఎన్ టీయూలో ప్రాంగణ నియామకాలు పలువురి నుండి యూనివర్సిటీ విద్యార్థులకు అభినందనల వెల్లువ జేఎన్ టీయూలో(జవహర్ లాల్ నెహ్రు టెక్నలాజికల్ యూనివర్సిటీ) తాజాగా 17 మంది విద్యార్థులు వివిధ కంపె నీల్లో ప్రాంగణ నియామకాలు సాధించారు. వెరిస్క్ కంపెనీ వారు సీఎస్ఈకి చెందిన...
Image Source /Mint,Content Source/Velugu ఇంటర్మీడియేట్ ఎత్తివేస్తారా …? 🔷 2025 నుంచి రాష్ట్రంలో 5+3+3+4 విద్యా విధానం 🔷నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అమలుకు రాష్ట్ర సర్కారు చర్యలు 🔶ఇప్పటికే పలు రాష్ట్రాల్లో అమలుతాజాగా ఎన్ఈపీపై రిపోర్ట్ కోరిన కేబినెట్ సబ్ కమిటీ 🔷అమలైతే ఐదో తరగతి...
మహాలింగాపురం శివాజీ సేన యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అన్నదానం జ్ఞానతెలంగాణ,శంకర్ పల్లి:రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలంలోని మహాలింగాపురం గ్రామంలో శివాజీ సేన యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా చేవెళ్ల కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ పామేన భీమ్ భరత్...