Daily Archive: August 30, 2024
తాగి 100 కాల్ చేశాడు కటకటాల పాలయ్యాడు ఓ యువకుడు మద్యం మత్తులో డయల్ 100 కు కాల్ చేసి పోలీసు వారి సమయాన్ని దుర్వినియోగం చేయడం తో కటకటాల పాలయ్యాడు. వివరాలలోకి వెళితే నిజామాబాద్ నగరం లోని పద్మానగర్ కు చెందిన కావేటి నారాయణ డయల్...
అమరావతిలో గ్రామీణాభివృద్ధి శిక్షణ సంస్థ ఆంధ్ర ప్రదేశ్ రాజధాని అమరావతిలో 10 ఎకరాల విస్తీర్ణంలో రూ. 250 కోట్ల వ్యయంతో రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శిక్షణ సంస్థ భవన నిర్మాణానికి అధికారులు ప్రతిపాదనలుసిద్ధం చేస్తున్నారు. విజయవాడ సమీపంలోని కానూరులో ప్రస్తుతం ఈ శిక్షణ సంస్థ నిర్వహిస్తున్నారు. గ్రామీణ స్థానిక...
డైట్ అతిథి అధ్యాపకుల ఎంపికను రద్దు చేయాలి వికారాబాద్ లోని డైట్ కళాశాలలో నిర్వహించిన అతిథి అధ్యాపకుల ఎంపికను రద్దు చేయాలని అంబేద్కర్ ప్రజా సంఘం రాష్ట్ర అధ్యక్షులు కట్టెల మల్లేశం డిమాండ్ చేశారు. అతిథి అధ్యాపక ఎంపికలో అవకతవకలు జరిగాయన్నారు. నిబంధనలకు విరుద్ధంగా, న్యాయ నిర్ణేతల...
అలుగు వర్షిని బ్రహ్మకుమారి సంస్థ ఒప్పందం వెనక్కి తీసుకోవాలి… జ్ఞానతెలంగాణ, జోగులాంబ : బ్రహ్మకుమారి సంస్థతో ఒప్పందాన్ని రద్దుచేసి సైన్సు పై విద్యార్థులకు మరియు భారత రాజ్యాంగంపై అవగాహన కల్పించాలని గిద్ద విజయకుమార్ స్వేరో తెలంగాణ రాష్ట్ర నాయకులు డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో సాంఘిక సంక్షేమ...
బీజేపీ సభ్యత్వ నమోదు సెప్టెంబర్ 2న ప్రారంభం జ్ఞానతెలంగాణ, చిట్యాల, ఆగస్ట్ 30: భారతీయ జనతా పార్టీ చిట్యాల మండలం అధ్యక్షులు బుర్ర వెంకటేష్ గౌడ్ ఆధ్వర్యంలో మండల ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మాజీ జిల్లా...
హుస్నాబాద్ నియోజకవర్గస్థాయి మహిళా సంఘాల అధ్యక్షులు అధికారుల సమీక్ష సమావేశం.. జ్ఞాన తెలంగాణ హుస్నాబాద్. హుస్నాబాద్ నియోజకవర్గస్థాయి మహిళ సంఘాల అధ్యక్షుల సమావేశముకి ముఖ్యఅతిథిగా హాజరైన రవాణా రాష్ట్ర శాఖ మంత్రి బీసీ సంక్షేమ శాఖ మంత్రి వర్యులు శ్రీ పొన్నం ప్రభాకర్ గారు, మరియు సిద్దిపేట...
నవాబుపేటలో 33/11 కేవీ విద్యుత్ సబ్ స్టేషన్ మంజూరు జ్ఞానతెలంగాణ, చిట్యాల,ఆగస్ట్30: జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలోని నవాబుపేట గ్రామానికి 33/11 కేవీ విద్యుత్ సబ్ స్టేషన్ మంజూరైంది. విద్యుత్ సబ్ స్టేషన్ నిర్మాణం కోసం శుక్రవారం విద్యుత్ అధికారులు స్థలాన్ని సందర్శించి పరిశీలించారు. ఈ...
గత యేడాది లడ్డు దక్కించుకున్న మా కుటుంబాన్ని ఆ విఘ్నేశ్వరుడు చల్లగా చూశాడు జ్ఞానతెలంగాణ,శంకర్ పల్లి: రంగారెడ్డి జిల్లా, పొద్దటూర్ గ్రామం, శంకర్ పల్లి మండలానికి చెందిన మందూమూల లక్ష్మణ్ గత ఏడాది వినాయక చవితి సదర్భంగా పొద్దటూరు గ్రామం లో క్రాంతి యూత్ క్లబ్ ప్రక్కన...
గురుకుల కాలేజీలో బీఏ యానిమేషన్ కోర్సు డిమాండ్లో ఉన్న బీఏ యానిమేషన్ కోర్సు మహాత్మా జ్యోతిబా ఫూలే బీసీ గురుకుల ఫైన్ ఆర్ట్స్ కళాశాలలో అందుబాటులో ఉందనీ, దీనిలో చేరడానికి ఈ నెల 31 లోగా దరఖాస్తు చేసుకోవాలని బీసీ సంక్షేమ శాఖ గురుకుల విద్యాలయాల సంస్థ...