Monthly Archive: July 2024

స్వాతంత్ర్య వీర్ సావర్కర్

స్వాతంత్ర్య వీర్ సావర్కర్

జూలై 8 – చరిత్ర-జ్ఞాపకం స్వాతంత్ర్య వీర్ సావర్కర్ బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడిన భారత స్వాతంత్ర్య పోరాటంలో వీర్ వినాయక్ దామోదర్ సావర్కర్ అద్వితీయమైన కృషిని కలిగి ఉన్నారు. తన ప్రాణాలను పణంగా పెట్టి దేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా విప్లవకారులను తయారుచేశాడు. దీంతో బ్రిటిష్...

ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై నేడు హైకోర్టు లో విచారణ.

ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై నేడు హైకోర్టు లో విచారణ.

ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై నేడు హైకోర్టు లో విచారణ…!! హైదరాబాద్: ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై సోమవారం తెలంగాణ హైకోర్టు (Telangana High Court) విచారణ చేయనుంది. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ (Danam Nagendar), స్టేషన్‌ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి (Kadiyam Srihari), తెల్లం వెంకట్రావు (Tellam...

నేటి నుండి ఇంజనీరింగ్ విద్యార్థులకు వెబ్ ఆప్షన్లు

నేటి నుండి ఇంజనీరింగ్ విద్యార్థులకు వెబ్ ఆప్షన్లు

నేటి నుండి ఇంజనీరింగ్ విద్యార్థులకు వెబ్ ఆప్షన్లు హైదరాబాద్ : జులై 08తెలంగాణ రాష్ట్రంలో కన్వీ నర్ కోటాలో 70,307 ఇంజ నీరింగ్ సీట్లు ఉన్నాయని సాంకేతిక విద్యాశాఖ వెల్లడించింది. ప్రభుత్వ, ప్రైవేట్ యూనివర్సిటీ లలో 7,153 ఇంజినీరింగ్ సీట్లు ఉన్నాయని తెలిపింది. రెండు ప్రైవేటు వర్సిటీల్లో...

సీత్ళా పండుగ ప్రకృతి ని ఆరాధించే సాంప్రదాయ పండుగ

సీత్ళా పండుగ ప్రకృతి ని ఆరాధించే సాంప్రదాయ పండుగ

సీత్ళా పండుగ ప్రకృతి ని ఆరాధించే సాంప్రదాయ పండుగ. — లంబాడి ఐక్య వేదిక రంగారెడ్డి జిల్లా విధార్థి విభాగం సమాన్యకర్త- రాజేష్ చౌహన్ బంజారా సోదర సోదరీమణులందరికీ సీత్ళా భవాని పండుగ శుభాకాంక్షలు. జాతి ఐక్యతను చాటుదాం. (బంజారాలు) ఎంతో పవిత్రతో జరుపుకునే మొదటి పండుగ...

“మత గ్రంధాల రాతలు” పిట్ట కథలు,కట్టుకథలే

“మత గ్రంధాల రాతలు” పిట్ట కథలు,కట్టుకథలే -అడియాల శంకర్,అధ్యక్షులు, తెలంగాణ హేతువాద సంఘం ఈ దేవుడు, ఆ దేవుడు ఆ దేవుని కొడుకే.ఈ దేవుడు, ఆ దేవుని అంశాన పుట్టిన కొడుకే.ఈమె ఆ దేవుని బార్యఆ దేవుడు ఈ దేవుడి మనవడు.ఈ దేవుడు ఇంకో ఆయనకు మనవడు....

గ్రూప్‌-2 వాయిదా..?

గ్రూప్‌-2 వాయిదా..? తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) నిర్వహించనున్న గ్రూప్‌-2 వాయిదా వేయనున్నారు. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో రానున్నదని సమాచారం. అలాగే TSPSC గ్రూప్-2 పోస్టుల సంఖ్య పెంచాలని అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు. టీఎస్‌పీఎస్సీ షెడ్యూల్‌ ప్రకారం ఆగస్టు 7, 8 తేదీల్లో...

రాజ్యాంగం నిజంగా అమలవుతోందా!

రాజ్యాంగం నిజంగా అమలవుతోందా! –డా. దేవరాజు మహరాజ్ జనవరి 26, 1950లో భారత దేశ రాజ్యాంగం అమలులోకి వచ్చింది. దీని డ్రాఫ్టింగ్ కమిటీకి డా. బి.ఆర్. అంబేడ్కర్ చైర్మన్‌గా వ్యవహరించారు. ఇది పూర్తి కావడానికి రెండు సంవత్సరాల పదకొండు నెలల 18 రోజులు పట్టింది. ఇందులో 395...

వైయస్సార్ విగ్రహం ధ్వంసం

వైయస్సార్ విగ్రహం ధ్వంసం మన్యం జిల్లా:పార్వతీపురం మన్యం జిల్లాలో వీరఘట్టం మండలంలో తూడిలోని వైయస్సార్ విగ్రహాన్ని దుండగులు 2రోజుల క్రితం పాక్షికంగా ధ్వంసం చేసిన విషయం ఆలస్యంగా వెలుగు లోకి వచ్చింది. గ్రామంలోని సచివాలయం గేటును విరగొట్టి సమీపంలో ఉన్న పంట పొలాల్లో విసిరేశారని స్థానికులు తెలిపారు....

Translate »