జేఈఈ అడ్వాన్స్ లో మెరిసిన మోకిలా తండా గిరిజన బిడ్డ
జేఈఈ అడ్వాన్స్ లో మెరిసిన మోకిలా తండా గిరిజన బిడ్డ జ్ఞాన తెలంగాణ, శంకర్ పల్లి : శంకర్పల్లి మండల పరిధిలోని మోకిల తాండకు చెందిన సభావత్ చందు నాయక్ జేఈఈ అడ్వాన్స్ లో సత్తా చాటాడు. ఎన్టీఏ ఇటీవల ప్రకటించిన ఫలితాలలో ఆల్ ఇండియాలో 407...
