Daily Archive: May 13, 2024

ఓటు హక్కు వినియోగించుకున్న చేవెళ్ల ఎంపీ అభ్యర్థి రంజిత్ రెడ్డి

జ్ఞాన తెలంగాణ, రంగారెడ్డి జిల్లా : చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గం మొయినాబాద్ మండలం ఎనికేపల్లి గ్రామంలో(142,143 బూత్ లలో) కుటుంబ సభ్యులతో ఓటు హక్కు వినియోగించుకున్నా చేవెళ్ల పార్లమెంట్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధి గడ్డం రంజిత్ రెడ్డి ఆయన సతీమణి గడ్డం సీతారెడ్డి, కుమార్తె పూజా ఆకాంక్ష...

కేసీఆర్ ‘కేఏ పాల్’లా మాట్లాడుతున్నారు : సీఎం రేవంత్

కేసీఆర్ ‘కేఏ పాల్’లా మాట్లాడుతున్నారు : సీఎం రేవంత్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు 33.5 శాతం ఓట్లు వచ్చాయి.. ఈ ఎన్నికల్లో అంతకు మించి వస్తాయని ఈ ఎన్నికలు మా వందరోజుల పాలనకు రెఫరెండం అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. కొడంగల్ లో ఆయన...

బీఆర్ఎస్ కార్యకర్తలపై బీజేపీ దాడి.. ముగ్గురికి తీవ్రగాయాలు

బీఆర్ఎస్ కార్యకర్తలపై బీజేపీ దాడి.. ముగ్గురికి తీవ్రగాయాలు జ్ఞానతెలంగాణ,- అదిలాబాద్ : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో బీజేపీ కార్యకర్తలు బరితెగించారు. జైనూర్లో బీఆర్ఎస్ కార్యకర్తలపై కాషాయ పార్టీ కార్యకర్తలు దౌర్జన్యానికి తెగబడ్డారు. బీజేపీ కార్యకర్తల దాడిని బీఆర్ఎస్ కార్యకర్తలు నిలువరించారు. ఇరు పార్టీల మధ్య ఘర్షణతో తీవ్ర...

పోలింగ్ కేంద్రంలో మాధవిలత హల్ చల్..

ముఖాన్ని చూపిస్తేనే ఓటు వేయాలని హెచ్చరిక హైదరాబాద్: హైదరాబాద్ పార్లమెంటు నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి మాధవిలత సోమవారం పోలింగ్ కేంద్రం వద్ద హల్ చల్ చేశారు. ఓటు వేయాడానికి వచ్చే ప్రతి ఒక్కరు ముఖం చూపిస్తేనే ఓటు వేయించాలని అధికారులకు హుకుం జారీ చేశారు. ఈ క్రమంలో...

ఓటేసిన కలెక్టర్ దంపతులు వికారాబాద్ జిల్లా

ఓటేసిన కలెక్టర్ దంపతులు వికారాబాద్ జిల్లా జ్ఞాన తెలంగాణ న్యూస్// వికారాబాద్ జిల్లా//నవాబుపేట మండలం// ఓటు హక్కు అమూల్యమైందని, ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకుని సరైన నాయకుడిని ఎన్నుకొని అభివృద్ధికి బాటలు వేసుకోవాలని జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి తెలిపారు. సోమవారం పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా వికారాబాద్...

Translate »