Monthly Archive: April 2024
నాబార్డ్ స్టూడెంట్ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ ముంబైలోని నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవ లప్మెంట్ అర్హులైన అభ్యర్థుల నుండి ‘స్టూడెంట్ ఇంటర్న్షిప్ స్కీమ్’లో ప్రవేశా నికి దరఖాస్తులు కోరుతోంది. ఈ ఇంటర్న్షిప్ 8 నుండి 12 వారల పాటు ఉంటుంది. నాబార్డ్ ప్రాంతీయ కార్యాలయంలో...
నాపై కుట్ర జరుగుతోంది.. పడేయాలని చూస్తున్నారు : సీఎం రేవంత్ కోడంగల్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు. తనపై కుట్ర జరుగుతోందని, తనను కింద పడేయాలని చూస్తున్నారని మండిపడ్డారు.. సొంత నియోజకవర్గం కొడంగల్కు సోమవారం సీఎం రేవంత్ (Revanth) వచ్చారు....
స్టాఫ్ సెలక్షన్ కమిషన్ సబ్ ఇన్స్పెక్టర్ తుది ఫలితాలు విడుదల.. ఢిల్లీ పోలీసు విభాగంలో సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ (సీఏపీఎఫ్)లో సబ్ ఇన్స్పెక్టర్ నియామక రాత పరీక్ష-2023కు సంబంధించిన తుది ఫలితాలు విడుదల అయ్యాయి. ఈ మేరకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఫలితాలు విడుదల చేసినట్లు...
మంత్రి జూపల్లి కృష్ణారావు వ్యాఖ్యలపై స్పందించిన ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ ఫోన్ ట్యాపింగ్ మీద మంత్రి జూపల్లి కృష్ణారావు గారి వ్యాఖ్యలు చూస్తే నిజంగా నవ్వొస్తుందాని X వేదికగా స్పందించారు .ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగే ఫోను సంభాషణను వాళ్లకు తెలియకుండా మూడవ వ్యక్తి లేదా...
నవోదయ విద్యాలయాల్లో నాన్ టీచింగ్ పోస్టులు నోయిడాలోని నవోదయ విద్యా లయ సమితి… డైరెక్ట్ రిక్రూట్ మెంట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎన్వీఎస్ ప్రధాన కార్యాలయంతో పాటు దేశవ్యా ప్తంగా ఉన్న ఎన్వీఎస్ ప్రాంతీయ కార్యాలయాలు, ఎన్ఎల్ఎలు, జవహర్ నవోదయ విద్యాలయాల్లో నాన్ టీచింగ్ పోస్టులను ఈ...
తెలంగాణ మోడల్ స్కూల్హాల్ టిక్కెట్లు https://telanganams.cgg.gov.in/TSMSWEB20/# https://telanganams.cgg.gov.in/TSMSWEB20/
నేటితో ముగియనున్న TS EAPCET(EMCET) నోటిఫికేషన్ హైదరాబాద్:తెలంగాణ స్టేట్ ఇంజనీరింగ్ అగ్రికల్చర్ ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్(TS E APCET):రాష్ట్రంలో ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఎప్సెట్ (ఎంసెట్)కు 3,31,934 దరఖాస్తులొచ్చాయిఆలస్య రుసుం లేకుండా దరఖాస్తు చేసుకునే గడువు నేటి వరకే ఉన్నది....
జ్ఞాన తెలంగాణ,ఢిల్లీ: లిక్కర్ స్కాం కేసులో కీలక పరిణామం.. సీబీఐ విచారణకు ఆదేశించిన ఢిల్లీ కోర్టు..మరో వైపు ఇదే కేసులో విచారించేందుకు సీబీఐ ఎమ్మెల్సీ కవితకు పలుమార్లు నోటీసులు పంపించగా.. కవిత మాత్రం సీబీఐ నోటీసులు పట్టించుకోకుండా విచారణకు హాజరు కాలేదు. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో...
దూరదర్శన్ మాజీ న్యూస్ రీడర్ శాంతి స్వరూప్ మృతి గుండె పోటుతో రెండు రోజులు ముందు హాస్పటిల్ లో జాయిన్ అయ్యారు.మలక్ పేటలోని యశోద ప్రైవేటు హాస్పిటల్ లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచి పెట్టారు.సాయంత్రానికి మృత దేహాన్ని డీడీ కాలనీ తరలింపు శాంతి స్వరూప్ ప్రభుత్వ...
ఎనిమిదో తరగతి నుంచే ఐఐటీ, మెడిసిన్ ఫౌండేషన్ కోర్సులు జ్ఞాన తెలంగాణ,జ్ఞాన దీక్ష డెస్క్,హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని సాంఘిక సంక్షేమ ,గిరిజన సంక్షేమ గురుకులాల్లో చదువుతున్న విద్యార్థులు ఐఐటీ, మెడిసిన్ ఇతర ప్రతిష్ఠాత్మక సంస్థల్లో అత్యధిక సీట్లు సాధించేలా ప్రత్యేక కార్యాచరణ రూపొందించారు. ఇందులో భాగంగా ఆయా...