Monthly Archive: April 2024
Pawan Kalyan : ఏపీ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ ఏపీలో రాజకీయ ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. అన్ని రాజకీయ పార్టీల అభ్యర్థులు ఇప్పటికే రేసులో ఉన్నారు. వారు ఎల్లప్పుడూ ప్రజలను సంతోషపెట్టడానికి ప్రయత్నిస్తారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈరోజు పార్టీ అభ్యర్థులకు బి-ఫారాలు అందజేశారు. జనసేన కీలక...
తెలుగు రాష్ట్రాల్లో రేపు ఎన్నికల నోటిఫికేషన్ రేపు విడుదల కానుంది. ఏపీలో 25 లోక్సభ, 175 అసెంబ్లీ స్థానాలకు, తెలంగాణలో 17 లోక్సభ, ఒక అసెంబ్లీ(ఉపఎన్నిక) స్థానంలో మే 13న ఎన్నికలు జరగనున్నాయి. రేపటి నుంచి ఈ నెల 25 వరకు ఉదయం 11 నుంచి మధ్యాహ్నం...
, 20వ శతాబ్దంలో భారతదేశంలో అత్యంత ప్రభావంతమైన సామాజిక ఆధ్యాత్మిక నాయకులలో ఒకరు. పల్లెల జీవనం చూసి కన్నీళ్లు పెట్టుకొని, భూమి శ్రీమంతుల చేతుల్లో ఉండిపోయిందని భావించి. భూమిని పేదలకు పంచి న్యాయం చేయాలని ఆలోచన వచ్చిన వినోబాభావే భూదానోద్యమాన్ని ప్రారంభించాడు. భారతదేశ స్వాతంత్ర్య సమరయోధుడు, సామాజిక...
తెలంగాణ హైకోర్టు కు శాశ్వత న్యాయమూర్తులు న్యూఢిల్లీ:తెలంగాణ హైకోర్టులో అదనపు న్యాయమూర్తులైన జస్టిస్ జగ్గన్నగారి శ్రీనివాస్రావు, జస్టిస్ నామవరపు రాజేశ్వర్ రావులను శాశ్వత న్యాయ మూర్తులుగా నియమించ డానికి సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసింది. ఇద్దరు న్యాయమూర్తులను శాశ్వత న్యాయమూర్తు లుగా సిఫారసు చేస్తూ 2024, ఫిబ్రవరి...
🌹”పధమ మహానామ సుత్త”లో “నెయ్యి-గులకరాళ్ళు” అనే కథలో భగవాన్ గౌతమ బుద్ధుడు ప్రకృతి నియమం ప్రకారం పుట్టుట గిట్టుక సహజసిద్ధమని చెప్పెను. మనం చేసే పనులు వలన ఆ తర్వాత తప్పక ఆ చేసిన పనులు యొక్క ఫలితాలు ఉంటాయి అని వివరించారు. ప్రకృతి నియమాలను అనుసరించి...
పొద్దటూరు గ్రామానికి రానున్న గడ్డం రంజిత్ రెడ్డి మరియు పామెన భీమ్ భరత్ జ్ఞానతెలంగాణ, శంకర్ పల్లి: పొద్దటూరు గ్రామం లో నేడు జరుగనున్న బీరప్పల విగ్రహ ప్రతిష్టాపన మరియు బీరప్ప జాతర మహోత్సవ కార్యక్రమానికి, చేవెళ్ల మాజీ ఎంపీ, కాంగ్రెస్ పార్టీ చేవెళ్ల పార్లమెంట్ ఎంపీ...
మహాత్మ జ్యోతిరావు పూలే మహారాష్ట్రలోని పూణే జిల్లా లో చిన్నాబాయి గోవిందరావు దంపతులకు 1827 ఏప్రిల్ 11న జన్మించారు ఈయన ప్రాథమిక విద్య పూర్తి చేసిన తరువాత ఆధునిక విద్యా విధానం యొక్క ఫలితంగా మూడో సంప్రదాయాలు ప్రశ్నించే తత్వం అలవర్చుకున్నాడు అతడు ప్రెంచ్ విప్లవం ఉద్దేశించిన...
ముఖ్య మంత్రివా?.. చెడ్డీ గ్యాంగ్ సభ్యుడివా? హైదరాబాద్: సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి హరీశ్ రావు విరుచుకుపడ్డారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరువు మండలం రుద్రారంలో బీఆర్ఎ స్ ఎన్నికల ప్రచార రథాలను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ‘దొంగ హామీలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. వాళ్ల...
మల్కాజిగిరి పార్లమెంట్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి గెలుపే లక్ష్యంగా పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఎం.కె.బీ.ఆర్ కన్వీన్షన్ నందు జరిగిన ఉమ్మడి ఘాట్ కేసర్ మండల బి.ఆర్.ఎస్. సన్నాహక సమావేశంలో ముఖ్య అతిధిగా మాజీ మంత్రి బి.ఆర్.ఎస్. వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొన్నారు. వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్...
భారత్లో ఎన్నికల ప్రచారం.. 25 దేశాల పార్టీలకు భాజపా ఆహ్వానం- సార్వత్రిక ఎన్నికల్లో విజయం కొరకు విశ్వ ప్రయత్నం – 25 దేశాల పార్టీల ప్రతినిధుల కు ఆహ్వానం పలికిన భాజపా- ఇప్పటికే 13 దేశాల ప్రతినిధుల అంగీకారం – 370 స్థానాలను గెలుచుకునే దిశగా కాషాయ...