నేడు వరల్డ్ ఎర్త్ డే
నేడు వరల్డ్ ఎర్త్ డే Apr 22, 2024, నేడు వరల్డ్ ఎర్త్ డే వరల్డ్ ఎర్త్ డే ను ప్రతి సంవత్సరం ఏప్రిల్ 22న జరుపుకుంటారు. ఎర్త్ డే జరుపుకోవడానికి ప్రధాన కారణం వాతావరణ మార్పులు మరియు గ్లోబల్ వార్మింగ్ ల పై ప్రజలకు అవగాహన...
నేడు వరల్డ్ ఎర్త్ డే Apr 22, 2024, నేడు వరల్డ్ ఎర్త్ డే వరల్డ్ ఎర్త్ డే ను ప్రతి సంవత్సరం ఏప్రిల్ 22న జరుపుకుంటారు. ఎర్త్ డే జరుపుకోవడానికి ప్రధాన కారణం వాతావరణ మార్పులు మరియు గ్లోబల్ వార్మింగ్ ల పై ప్రజలకు అవగాహన...
ఘోర ప్రమాదం..బస్సు లారీ ఢీ.. Apr 22, 2024, ఘోర ప్రమాదం..బస్సు లారీ ఢీ.. కొండపాక మండలం రవీంద్రనగర్ లో రాజీవ్ రహదారిపై ఆర్టీసీ బస్సు లారీ ఢీకొన్నాయి. హైదరాబాద్ JBS నుంచి కరీంనగర్ డిపో 1కు చెందిన రాజధాని బస్సు కరీంనగర్ వెళ్తుండగా కొండపాక గ్రామం...
Delhi: కవిత కేసులో నేడు కీలకం.. కోర్టుకు హాజరుపరుచనున్న ఈడీ.. ఎమ్మెల్సీ కవిత కేసులో నేడు కీలకం కానుంది. ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన ఎమ్మెల్సీ కవిత ఈడీ కస్టడీ.. నేటితో ముగియనుంది. దీంతో కవితను ఢిల్లీలోని రౌస్ ఎవెన్యూ కోర్టులో నేడు ప్రవేశపెట్టనున్నారు ఈడీ...
కాంగ్రెస్ లోక్సభ అభ్యర్థుల జాబితా విడుదల ఏపీకి చెందిన 9 మంది అభ్యర్థులు సహా 11 మందితో జాబితా విడుదల శ్రీకాకుళం లోక్సభ కాంగ్రెస్ అభ్యర్థిగా డా.పరమేశ్వరరావు. విజయనగరం లోక్సభ కాంగ్రెస్ అభ్యర్థిగా బొబ్బిలి శ్రీను. అమలాపురం లోక్సభ కాంగ్రెస్ అభ్యర్థిగా జంగా గౌతమ్. మచిలీపట్నం లోక్సభ...
రేపు మళ్లీ వైన్స్ షాప్ లు బంద్? హైదరాబాద్ :- మందుబాబులకు హైదరా బాద్ నగర పోలీసులు బ్యాడ్ న్యూస్ చెప్పారు. రేపు హనుమాన్ జయంతి సందర్భంగా నగర వ్యాప్తం గా మద్యం దుకాణాలు, బార్లు మూసి వేయాలని అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. నిబంధనలు ఉల్లంఘించి...
ఏప్రిల్ 24 నుంచి స్కూల్లకు వేసవి సెలవులు ప్రకటించిన సర్కారు ఏపీ విద్యార్థుల వేసవి సెలవులు ప్రారంభం ఏప్రిల్ 24వ తేదీ నుంచి జూన్ 11వ తేదీ వరకు విద్యార్థులకు సెలవులు ఇస్తున్నట్లు విద్యాశాఖ ప్రకటించింది. దీన్ని దృష్టిలో ఉంచుకుని పిల్లలు సెలవుల్లో అమ్మమ్మ ఊరు వెళ్లేందుకు...
షాకింగ్: ఇండియన్ మసాలాలతో క్యాన్సర్.. పురుగుల మందులో వాడే కెమికల్లైఫ్ April 22, 2024 ఇండియన్స్ తింటున్న ఆహారపదార్థాలపై షాకింగ్ విషయాలు బయటపడుతున్నాయి. ఇటీవల నెస్లీ బేబీ ఫుడ్ ప్రొడక్ట్ లో షుగర్ కంటేన్ ఎక్కువగా ఉందని నివేదికలు వచ్చాయి. సెంటర్ ఫర్ ఫుడ్ సేఫ్టీ ఇంతలోనే...
నేడు మణిపూర్ 11 పోలింగ్ కేంద్రాల్లో కొనసాగుతున్న రీపోలింగ్ మణిపూర్ :- మణిపూర్లోని ఇన్నర్ మణిపూర్ పార్లమెంట్ స్థానంలో రీపోలింగ్ ఈరోజు ప్రశాంతంగా జరుగుతు న్నది. లోక్సభ తొలిదశ ఎన్నికల్లో భాగంగా ఈ నెల 19న జరిగిన పోలింగ్లో.. ఇన్నర్ మణిపూర్లోని 11 పోలింగ్ కేంద్రాల్లో హింసాత్మక...
AP SET 2024 Hall Tickets: ఏపీ సెట్ 2024 అడ్మిట్కార్డులు విడుదల.. పరీక్ష ఎప్పుడంటే! ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ (ఏపీ సెట్) 2024 అడ్మిట్కార్డులు విడుదలయ్యాయి. సెట్ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఈమెయిల్ ఐడీ లేదా మొబైల్ నంబర్, పుట్టిన తేదీ వివరాలను...
ఛేజింగ్లో అతి కష్టపడి గెలిచిన గుజరాత్ పంజాబ్ :ఏప్రిల్ 22 మొహాలీలోని మహారాజా యదవీంద్ర స్టేడియం వేది కగా ఆదివారం పంజాబ్తో జరిగిన మ్యాచ్లో అతి కష్టం మీద గుజరాత్ విజయం సాధించింది. స్వల్ప టార్గెట్తో ఛేజింగ్కు దిగన గుజరాత్… 3 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈజీ...