కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్లకు దరఖాస్తు చేశారా? లాటరీ వివరాలొచ్చాయ్! కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్లకు దరఖాస్తు చేసుకున్న వారికి లాటరీ ప్రక్రియ నిర్వహించి వివరాలను అందుబాటులో ఉంచారు. న్యూ ఢిల్లీ : కేంద్రీయ విద్యాలయాల్లో 2024-25 విద్యా సంవత్సరానికి ఒకటో తరగతిలో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకున్న వారికి కీలక...
Telangana Results: ఈ నెల 24న తెలంగాణ ఇంటర్, 30న పదో తరగతి పరీక్షా ఫలితాలు ! తెలంగాణాలో పదో తరగతి పరీక్ష ఫలితాల కోసం విద్యార్ధులు, వారి తల్లిదండ్రులు ఆశక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో పదో తరగతి పరీక్షా ఫలితాలను ఈ నెల 30వ తేదీ...
JEE Main 2024 Final Answer key: రేపు జేఈఈ మెయిన్ (సెషన్2) ఫలితాలు విడుదల? వెబ్సైట్లో ఫైనల్ ఆన్సర్ ‘కీ’ జేఈఈ మెయిన్ 2024 సెషన్ 2 పరీక్షల ఫైనల్ ఆన్సర్ ‘కీ’ విడుదలైంది. ఈ మేరకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ సోమవారం విడుదల చేసింది....
జ్ఞాన తెలంగాణ, నాగర్ కర్నూల్ అగ్ని ప్రమాద స్థలాన్ని పరిశీలించిన డా.ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రమాదవశాత్తు జరిగిన అగ్ని ప్రమాదంలో కాలి బూడిదైనా చిరు వ్యాపారులను ప్రభుత్వం ఆదుకోవాలని నాగర్ కర్నూల్ భారాస ఎంపీ అభ్యర్థి డా.ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు.నాగర్ కర్నూల్ పట్టణంలోని శ్రీపురం చౌరస్తాలోని...
JEE మెయిన్ సెషన్-2 ఫైనల్ కీ విడుదల Apr 22, 2024, JEE మెయిన్ సెషన్-2 ఫైనల్ కీ విడుదల JEE మెయిన్-2024 సెషన్ 2 ఫైనల్ ‘కీ’ని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) సోమవారం విడుదల చేసింది. jeemain.nta.ac.in వెబ్సైట్ను సందర్శించి, అప్లికేషన్ నంబర్, డేట్...
మీడియా ప్రకటన తేదీ:22-04-2024 జిల్లా కలెక్టరేట్ కార్యాలయం,నాగర్ కర్నూల్ డా.ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ రెండవ సెట్ నామినేషన్ దాఖలు లోకసభ సాధారణ ఎన్నికల సందర్భంగా నాగర్ కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గానికి భారాస ఎంపీ అభ్యర్థి డా.ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ సోమవారం నాగర్ కర్నూల్ కలెక్టరేట్ కార్యాలయంలో పార్లమెంట్...
బిఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి నామినేషన్ కు బయలుదేరిన నరసింగాపురం గ్రామస్తులు జ్ఞాన తెలంగాణ కొడకండ్ల తేదీ: 22-04-2024: ఎంపీ ఎలక్షన్లకు నిలబడినటువంటి టిఆర్ఎస్ అభ్యర్థి డాక్టర్ సుధీర్ కుమార్ నామినేషన్ వేస్తున్న సందర్భంగా ఆయనకు మద్దతుగా నర్సింగాపురం గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో నామినేషన్ దాఖలు వేయడానికి...
పాలల్లో బర్డ్ ఫ్లూ.. ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిక Apr 22, 2024, పాలల్లో బర్డ్ ఫ్లూ.. ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిక ఆవు పాలలో బర్డ్ ఫ్లూ కారకమైన హెచ్5ఎన్1 వైరస్ ఉన్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్ధారించి హెచ్చరికలు జారీ చేసింది. యూఎస్ లో...
ఆ రాష్ట్రాలకు IMD వార్నింగ్ Apr 22, 2024, ఆ రాష్ట్రాలకు IMD వార్నింగ్ దేశంలో ఎండల తీవ్రత రోజు రోజుకూ పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఒడిశా, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, బిహార్ రాష్ట్రాలకు భారత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ రాష్ట్రాల్లో రాబోయే...
పదవ తరగతి ఫలితాలను విడుదల చేసిన అధికారులు.. పదవ తరగతి ఫలితాలలో 86.69% ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు.. అత్యధిక ఉత్తీర్ణతతో పై చేయి సాధించిన బాలికలు 3743 కేంద్రాలలో 6.16 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 5,34,574 విద్యార్థులు ఉత్తీర్ణులు అయ్యారు. 2803 పాఠశాలలలో 100%...